తిరుపతికి ఆర్టీసీ విద్యుత్ ఏసీ బస్సులు- నాన్స్టాప్ సర్వీసులు
ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల సంఖ్యను మరింత పెంచారు. తిరుపతి గమ్యస్థానంలో రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి వాటిని దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోన్నారు. ప్రస్తుతం తిరుపతి-తిరుమల మధ్య రాకపోకలు సాగిస్తోన్న ఈ విద్యుత్ ఆధారిత ఏసీ బస్సు...









