పాక్లో దైవ దూషణ చట్టం మరింత కఠినం.. భారత్లో పరిస్థితి ఎలా ఉందంటే?
దైవదూషణ చట్టాలను మరింత కఠినతరం చేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇస్లాంను, మహమ్మద్ ప్రవక్తను నిందిస్తే ప్రస్తుతం మరణశిక్ష విధించే అవకాశం ఉంది. ఇకపై ప్రవక్తతో సంబంధం ఉన్న వ్యక్తులను అవమానించినా కఠిన శిక్షలు పడనున్నాయి. ఈ మేరకు ఇటీవల...









