News

News

పాక్‌లో దైవ దూషణ చట్టం మరింత కఠినం.. భారత్‌లో పరిస్థితి ఎలా ఉందంటే?

దైవదూషణ చట్టాలను మరింత కఠినతరం చేస్తూ పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇస్లాంను, మహమ్మద్‌ ప్రవక్తను నిందిస్తే ప్రస్తుతం మరణశిక్ష విధించే అవకాశం ఉంది. ఇకపై ప్రవక్తతో సంబంధం ఉన్న వ్యక్తులను అవమానించినా కఠిన శిక్షలు పడనున్నాయి. ఈ మేరకు ఇటీవల...
News

మతం మారలేదని హిందూ బాలికపై అత్యాచారం.. పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన!

పాకిస్థాన్‌లో మతమార్పిడుల ఘటనలు భయాందోళనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇస్లాంలోకి మారని హిందూ యువతులు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌ దేశంలోని సింధ్‌ ప్రావిన్సు ఉమర్‌కోట్‌ జిల్లాకు చెందిన ఓ హిందూ బాలికను ఇస్లాం మతంలోకి మారాలని కొందరు ముస్లింలు...
News

ఆఫ్తాబ్‌పై 3000 పేజీల డ్రాఫ్టింగ్‌ ఛార్జిషీట్‌

దిల్లీలో సంచలనం రేపిన శ్రద్ధావాకర్‌ హత్య కేసులో అక్కడి పోలీసులు ఆఫ్తాబ్‌పై 3000 పేజీల డ్రాఫ్టింగ్‌ చార్జిషీట్‌ను సిద్ధం చేశారు. 100 మంది సాక్షుల వాంగ్మూలం వివరాలతోపాటు ఫోరెన్సిక్‌ నివేదికను, నార్కోటెస్టు ఫలితాలను అందులో చేర్చారు. నేరాన్ని అంగీకరిస్తూ ఆఫ్తాబ్‌ ఇచ్చిన...
News

రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరు విద్యార్థినుల భరతనాట్య ప్రదర్శనకు ఎంపిక

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరుకు చెందిన నృత్యపాఠశాల విద్యార్థినులు భరతనాట్యాన్ని ప్రదర్శించనున్నారు. కోయంబత్తూరు సమీపం పోత్తనూరులోని నృత్యశిక్షణ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థినులు రిపబ్లిక్‌డే వేడుకల్లో నృత్య ప్రదర్శనకు ఎంపికయ్యారు. నాలుగు రౌండ్లుగా నిర్వహించిన పోటీల్లో...
ArticlesNews

భారత నేవీ దళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..!

భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వగీర్ (INS Vagir)ను నౌకాదళానికి అప్పగించే కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ పాల్గొన్నారు. "ఈ సబ్ మెరైన్‌తో భారత నౌకాదళ సామర్థ్యాలు మరింత...
News

బెంగళూరులో అనధికారికంగా ఉంటున్న పాక్‌ యువతి అరెస్ట్‌

అనధికారికంగా బెంగళూరులో నివాసముంటున్న పాకిస్తాన్‌ యువతిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆధార్‌ కార్డు, ఇతర పత్రాలు సృష్టించి బెంగళూరు నగరంలో తన భర్తతో కలిసి ఉంటోంది. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు ఆమెను...
News

కశ్మీర్‌లో శారదామాత విగ్రహం త్వరలో ప్రతిష్ట.. ఎన్నో ప్రయాసలతో కార్యక్రమం నిర్వహణ

కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీప ఆలయంలో ప్రతిష్ఠించనున్న శారదా మాత విగ్రహం కర్ణాటకలోని శృంగేరి శారదామాతా పీఠం (సరస్వతీ దేవి) సిద్ధం చేసింది. ఈ పంచలోహ విగ్రహాన్ని అక్కడికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే మంగళవారం అక్కడికి తీసుకెళ్లనున్నట్లు సేవ్...
News

ముస్లింలలో బహుభార్యత్వం అంశంపై త్వరలో విచారణ!

ముస్లింలలో ఆచరణలో ఉన్న బహుభార్యత్వం, నిఖా హలాలాల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇదివరకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు... జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్...
News

గోమాత సమక్షంలో యువ దంపతుల వివాహం!

సమాజంలో గోవుల పట్ల పెరుగుతున్న నిర్ల క్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. సనాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో గోమాత సన్నిధిలో ఓ యువజంట వివాహం చేసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి...
ArticlesNews

తాలిబన్ల పిచ్చి పీక్స్‌.. ఆడ బొమ్మలకు సైతం బురాఖాలు వెయ్యాలని ఆదేశం!

పిచ్చోడికి చేతికి రాయి ఇస్తే.. ఎక్కడ కొడతాడో తెలియదు అన్న చందంగా మారింది ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల పరిపాలన. ఇప్పటికే మహిళలకు అనేక ఆంక్షలు విధించడం ఆ దేశంలో నిత్యం చూస్తుంటాం. కానీ వారి పిచ్చి ఇప్పుడు పీక్స్‌కి చేరింది అనడంలో ఎలాంటి...
1 1,539 1,540 1,541 1,542 1,543 2,380
Page 1541 of 2380