News

News

అమెరికాలో మత వివక్షను ఎదుర్కోవడానికి భారతీయ అమెరికెన్ ముందడుగు

అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు తానేదార్ భారతీయ సంతతికి చెందిన వారి హక్కులను కాపాడేందుకు ముందడుగు వేశారు.మతపరమైన వివక్షను పరిష్కరించడానికి, అమెరికాలోని హిందూ, బౌద్ధ, సిక్కు, జైన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆయన ఒక కాకస్‌ను ప్రారంభించారు. వాషింగ్టన్...
News

2000 రూపాయల నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు

2000 రూపాయల నోట్ల మార్పిడి, డిపాజిట్ కు భారతీయ రిజర్వ్ బ్యాంకు-ఆర్బీఐ ఇచ్చిన గడువు నేటీతో తీరనున్నది. రేపటి నుంచి 2వేల రూపాయల నోటు చెల్లకుండా మిగిపోతుంది. ఇప్పటికే చాలా మంది 2000 నోట్లను బ్యాంకులలో జమచేయగా.. మరికొందరూ ఇతరత్రా లావాదేవీల...
News

వందేమాతర గీతాన్ని ఆలపించిన అమెరికన్లు

‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా... తొలి రోజు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 300 మంది అమెరికన్లు ‘వందే మాతరం’ గీతాన్ని ఆలపించారు....
News

తిరుమలలో వైభవంగా భాద్రపదమాస పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో శుక్రవారం రాత్రి భాద్రపదమాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం లోపల స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు....
News

మంత్రాలయంలో భీమన కట్టె పీఠాధిపతికి సన్మానం

రాఘవేంద్ర స్వామి మఠంలో కర్ణాటక రాష్ట్రంలోని భీమన కట్టె పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థుల చాతుర్మాస్య దీక్ష పూర్తయిన సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. మఠానికి చేరుకున్న ఆయనకు మఠం అధికారులు, వేద పండితులు ఘనంగా స్వాగతం...
News

నంది వాహనంపై దర్శనమిచ్చిన కాణిపాక విఘ్నేశ్వరుడు

చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గురువారం స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై అధికార నందిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. . స్వామివారి మూలవిగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉత్సవానికి...
News

దివ్య దక్షిణ యాత్రకి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక యాత్ర ప్యాకేజీ

పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునేవారికి శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం దివ్య దక్షిణ యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీని మరోసారి ప్రకటించింది. ఇప్పటికే ఓసారి యాత్ర విజయవంతమవగా.. ఇప్పుడు మరోసారి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నట్టు...
News

సనాతన ధర్మంపై వ్యాఖ్యలను చేసిన మంత్రులను తొలగించండి : విశ్వహిందూ పరిషత్

`సనాతన నిర్ములన సదస్సు’ పేరుతో చెన్నైలో సదస్సు నిర్వహించిన తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనికి హాజరైన ఇద్దరు తమిళనాడు మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఆ మేరకు అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన...
News

అవయవదానం దేశభక్తిలో భాగం : సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్

అవయవదానం దేశభక్తిలో భాగమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా.మోహన్ భగవత్ గారు అన్నారు.సూరత్ లోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఇండోర్ స్టేడియంలో బుధవారం డొనేట్ లైఫ్ కార్యక్రమంలో అవయవాలు దానం చేసిన 63 కుటుంబాలను ఆయన...
News

విశాఖ సింహాచలం అప్పన్న ఆర్జిత సేవలు పునః ప్రారంభం

సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 24 నుంచి అయిదు రోజుల పాటు జరిగిన వార్షిక తిరు పవిత్రోత్సవాలు గురువారం దేవతామూర్తుల ఏకాంత స్నపనంతో సంప్రదాయబద్ధంగా పరిసమాప్తం అయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి...
1 1,538 1,539 1,540 1,541 1,542 2,486
Page 1540 of 2486