News

News

పాకిస్థాన్‌లో చీకట్లు.. గ్రిడ్‌ విఫలంతోనే అసలు సమస్యా?

ఉదయం, సాయంత్రం రాత్రి అనే తేడా లేదు.. ఇంట్లో కరెంటు ఉంటే ఒట్టు... పోయిన కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు.. సాధారణంగా ఒక గంట విద్యుత్తు లేకతేనే అన్ని వ్యవస్థలు స్తంభించిపోతుంటాయి. ఇదే సంక్షోభంలో పాకిస్థాన్‌ ఇప్పుడు ఉంది. ఇప్పటికే ఆర్థిక...
News

నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శన.. ఇదే తొలిసారి?

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా అవకాశం కల్పించగా.. ’నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాల ప్రదర్శనకు ఎంపికైంది. ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోగా.. తెలంగాణ మాత్రం ఈ ఏడాది కనీసం...
News

అండమాన్ దీవులకు 21 మంది పరమవీరచక్ర విజేతల పేర్లు!

అండమాన్‌ ద్వీపంలోని 21 దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పరాక్రమ్ దివస్ సందర్భంగా పరమవీర చక్ర విజేతల పేర్లు పెట్టారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగిస్తూ.. తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన భూమి ఇదే అని గుర్తు చేశారు. వీడియో...
News

సుప్రీంకోర్టులో హిజాబ్‌ నిషేధంపై విచారణ

కర్ణాటకలో సంచలనం సృష్టించిన హిజాబ్‌ నిషేధం అంశాన్ని సుప్రీంకోర్టులో విచారించనున్నారు. హిజాబ్‌ వివాదాన్ని తేల్చేందుకు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సోమవారం హిజాబ్‌ అంశాన్ని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు...
News

రఘునాథస్వామి ఆలయ భూములను పరిరక్షించాలి

రఘునాథస్వామి భూముల పరిరక్షణ కోరుతూ నూజివీడు మండలం గొల్లపల్లి రఘునాథస్వామి ఈవో కార్యాలయం వద్ద గ్రామస్థులు నిరసన దీక్ష చేపట్టారు. ఆలయానికి దాదాపు 3,600 ఎకరాల భూమిని జమిందారీలు కేటాయించారని, అయితే సంబంధిత భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ గొల్లపల్లి గ్రామస్థులు దేవదాయశాఖ కార్యాలయం...
News

హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి – స్వామి పరిపూర్ణ సిద్దానంద

హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు స్వామి పరిపూర్ణ సిద్ధానంద తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సెంటర్‌లో నూతనంగా నిర్మించిన విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయం ‘అయోధ్య భవనం’ను వీహెచ్‌పీ కేంద్ర...
News

తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు నేడు విడుదల

నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా అంగ ప్రదక్షిణ టికెట్లను.. మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది. అంగప్రదక్షిణ టికెట్లను కావాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం స్వామివారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం స్వామివారిని 70,413 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
News

మచిలీపట్నంలో గోమాతకు సీమంతం చేసిన మహిళలు!

కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధి చింతగుంటపాలెంలో తెలుగు రైతు పిప్పళ్ళ వెంకట కాంతారావు ఇంటి వద్ద సంప్రదాయ సిద్ధంగా గోమాతకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. గోమాతను దైవంగా భావిస్తూ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేదపండితులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు....
News

పరాధీనపు కాంతి మబ్బులు చీల్చివేసిన కాంతి పుంజం.. మన నేతాజీ!

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్‌ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవారుగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్‌ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం లేదు. చరిత్రలో ఆయనకు దక్కిన ఆ...
1 1,537 1,538 1,539 1,540 1,541 2,380
Page 1539 of 2380