News

News

భక్త జన సముద్రంగా తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసంలో రెండవ శనివారంతో పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద వున్న పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుండి ఎస్వీ...
News

అక్టోబర్ 1, 2 తేదీల్లో అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ ను తాకనున్న సూర్యకిరణాలు

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి ఆలయంలో ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాతగా భక్తులు భావించే శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోనీ మూల విరాట్ ని అక్టోబర్ 1, 2 తేదీల్లోసూర్య కిరణాలు స్వామివారిని తాకనున్నాయి. సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం,...
News

జ్ఞానవాపి మసీద్ కమిటీకి ఎదురుదెబ్బ.. సర్వే ఆపేది లేదని స్పష్టం చేసిన కోర్టు

ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో చేపట్టిన శాస్త్రీయ సర్వేను నిలిపివేయాలని జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీ అంజుమన్ ఇంతేజామియా కోర్టును కోరుతూ పిటిషన్ వేసింది. కమిటీ వేసిన పిటిషన్ ని విచారించిన వారణాసి జిల్లా కోర్టు సర్వేను...
News

7500 పూల కుండీలతో చంద్రయాన్‌-3 నమూనా

తమిళనాడు నీలగిరి జిల్లాలోని ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో 7500 పూల కుండీలతో రూపొందించిన చంద్రయాన్‌-3 నమూనా పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో యేటా ఏప్రిల్‌ - మే, సెప్టెంబరు - అక్టోబరు నెలల్లో సీజన్‌ మొదలవుతుంది....
News

రాజస్థాన్‌లో 34 నెలల్లో 444 గోవుల అక్రమ రవాణా

రాజస్థాన్‌లో అక్టోబర్ 2020 నుంచి ఆగస్టు 2023 మధ్య జరిగిన ఆవుల అక్రమ రవాణా సంఘటనలపై జైపూర్ విశ్వ సంవాద్ కేంద్రం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను మేజర్ సురేంద్ర పూనియా, రిటైర్డ్ బిఎస్ఎఫ్ అధికారి మదన్ సింగ్...
News

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు చట్ట రూపం : రాష్ట్రపతి ఆమోద ముద్ర

ఇటీవల పార్లమెంట్‌ ద్వారా ఆమోదించబడ్డ మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో చట్ట రూపంలోకి వచ్చింది. కాగా, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు...
News

తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి దాదాపు మూడు కిలోమీటర్లకు పైగా రింగ్ రోడ్డు లోని క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు....
News

శ్రీ కృష్ణ జన్మభూమి కేసు విచారణకు అలహాబాద్ హైకోర్టుకు హిందూ పక్షం దరఖాస్తు

ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు మధ్య కొనసాగుతున్న భూ వివాదానికి సంబంధించిన కేసుల విచారణ అలహాబాద్ హైకోర్టులో త్వరలో ప్రారంభం కానుంది. అయోధ్య రామజన్మభూమి వివాదం తరహాలో జిల్లా కోర్టులో కాకుండా నేరుగా హైకోర్టులో కేసు విచారించనున్నారు....
News

అమెరికాలో మత వివక్షను ఎదుర్కోవడానికి భారతీయ అమెరికెన్ ముందడుగు

అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు తానేదార్ భారతీయ సంతతికి చెందిన వారి హక్కులను కాపాడేందుకు ముందడుగు వేశారు.మతపరమైన వివక్షను పరిష్కరించడానికి, అమెరికాలోని హిందూ, బౌద్ధ, సిక్కు, జైన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆయన ఒక కాకస్‌ను ప్రారంభించారు. వాషింగ్టన్...
News

2000 రూపాయల నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు

2000 రూపాయల నోట్ల మార్పిడి, డిపాజిట్ కు భారతీయ రిజర్వ్ బ్యాంకు-ఆర్బీఐ ఇచ్చిన గడువు నేటీతో తీరనున్నది. రేపటి నుంచి 2వేల రూపాయల నోటు చెల్లకుండా మిగిపోతుంది. ఇప్పటికే చాలా మంది 2000 నోట్లను బ్యాంకులలో జమచేయగా.. మరికొందరూ ఇతరత్రా లావాదేవీల...
1 1,537 1,538 1,539 1,540 1,541 2,486
Page 1539 of 2486