ఈజిప్ట్తో భారత్ బంధం బలోపేతం… ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యం!
ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతోపాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో...









