News

News

ఈజిప్ట్‌తో భారత్ బంధం బలోపేతం… ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యం!

ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్‌ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతోపాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో...
News

ఢిల్లీలో మార్మోగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే?

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద నియమితులైన అగ్నివీరులు మొట్టమొదటిసారి గణతంత్ర...
News

తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ కేసులో నిందితుల అరెస్టు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్‌లో డబ్బుల చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలోని 36వ కౌంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున రూ.2,47,250 నగదు చోరీ...
News

అరక్కోణం ద్రౌపది అమ్మన్‌ ఆలయ ఉత్సవాల్లో విషాదం.. క్రేన్ బోల్తా పడటంతో నలుగురు మృతి

తమిళనాడు అరక్కోణంలో ఘోర ప్రమాదం జరిగింది. రాణిపేట జిల్లా కిలివీడి మాండియమ్మన్‌ ఆలయంలో భక్తులపై కుప్పకూలింది ఓ భారీ క్రేన్‌. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఓ బాలిక సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పున్నై...
News

శ్రద్దవాకర్‌ను అందుకు చంపా.. వాంగ్మూలంలో సంచలనాలు వెలుగులోకి!

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసులో ఆరు వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చార్జిషీట్లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా తన బాయ్ ఫ్రెండ్ ని కలిసినందుకే హతమార్చడని...
News

రామచరిత మానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతపై కేసు నమోదు

రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై మంగళవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 295A, 298, 504, 505(2), 153A కింద లక్నోలోని ఐష్‌బాగ్‌ నివాసి శివేంద్ర మిశ్రా ఈ ఫిర్యాదు...
News

నేతాజీ కలలు ఇంకా నెరవేరలేదు – ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌, సర్‌ సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని షాహీద్‌ మినార్‌ మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎల్) ఆధ్వర్యంలో జయంతి వేడుకలు...
News

ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలికలకు రాష్ట్రీయ బాల పురస్కారాలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు బాలికలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు లభించాయి. క్రీడా విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొలగట్ల ఆలన మీనాక్షి, సాంస్కృతిక విభాగంలో తెలంగాణకు చెందిన ఎం గౌరవి రెడ్డిని ఈ అవార్డు వరించింది. వీరిద్దరితో పాటు...
ArticlesNews

ఉద్దేశపూర్వకంగానే ముస్లిం యువకుల్లో మానసిక ఆందోళనను సృష్టిస్తున్నారు – సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు స్పష్టం

దేశంలోని ముస్లిం యువకులను ఛాందస వాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఢిల్లీలో జరిగిన డీజీపీలు, ఐజీల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఓ పరిశోధన పత్రాన్ని వారు...
News

పాకిస్థాన్‌లో చీకట్లు.. గ్రిడ్‌ విఫలంతోనే అసలు సమస్యా?

ఉదయం, సాయంత్రం రాత్రి అనే తేడా లేదు.. ఇంట్లో కరెంటు ఉంటే ఒట్టు... పోయిన కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు.. సాధారణంగా ఒక గంట విద్యుత్తు లేకతేనే అన్ని వ్యవస్థలు స్తంభించిపోతుంటాయి. ఇదే సంక్షోభంలో పాకిస్థాన్‌ ఇప్పుడు ఉంది. ఇప్పటికే ఆర్థిక...
1 1,536 1,537 1,538 1,539 1,540 2,380
Page 1538 of 2380