News

News

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,242 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి...
News

నేత్రపర్వంగా శోభనాచలుని రథోత్సవం

అశేష భక్త జనుల జయజయ ధ్వానాల నడుమ ఆదివారం ఆగిరిపల్లిలో శోభజనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. మహిళలు, యువకులు గోవిందనామ స్మరణతో రథాన్ని ముందుకు లాగి పరవశులయ్యారు. రథంపై అధిరోహించిన స్వామి వారిని దర్శించుకుని భక్తజనం పులకించారు....
News

దేశ జనాభాను నియంత్రించే చట్టాన్ని తీసుకురావాలి – అంతర్జాతీయ హిందూ కౌన్సిల్ కన్వీనర్ ప్రవీణ్ తోగాడియా

దేశ జనాభాను నియంత్రించకపోతే... ఓ 50 ఏళ్ల తర్వాత అయోధ్య రామ మందిరం కనిపించకుండా పోతుందని అంతర్జాతీయ హిందూ కౌన్సిల్ కన్వీనర్ ప్రవీణ్ తోగాడియా అన్నారు. దేశంలో జనాభా నియంత్రణ చట్టం తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణపై...
News

తిరుమలలో ధనికులైన భక్తులకే ప్రాధాన్యం!

తిరుమలలో ధనికులైన భక్తులకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో ఆగమశాస్త్ర...
News

పెషావర్‌లో ఆత్మాహుతి దాడి…! ఉగ్రదాడి.. ఆర్థికమాంద్యంతో పాకిస్థాన్‌ విలవిల

విషపూరితమైన పాము.. పెంచుకున్న వారినే కాటు వేస్తుంది అన్నట్లుగా... ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్తాన్‌ను వారే కాటు వేస్తున్నారు. ఒకవైపు ఆకలి కేకలతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌‌లో ఇప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పెషావర్‌ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు....
News

ప్రపంచంలోనే అతిగొప్ప దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు – విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం

కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్వీయరచన ''ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్‌సర్టైన్ వరల్డ్'' పుస్తకావిష్కరణ కార్యక్రమం పుణేలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. దౌత్యం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ.......
News

‘‘నేను హిందువును’’ అని చెప్పుకునే స్వేచ్ఛ కేరళలో లోపిస్తోంది – కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

‘‘ నేను హిందువును ’’ అని చెప్పుకోవడం తప్పు అని... ఆ భావనలు కలిగించేలా కేరళ రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. స్వాతంత్య్రానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు...
News

చైనా చుట్టూ భారత బాలిస్టిక్‌ క్షిపణులు.. మనోళ్ల ప్లాన్‌ మామూలుగా లేదుగా!

భారత్‌ అణ్వాయుధ సంపద పెంచుకుంటోంది. దీనికి కారణం లేకపోలేదు. ఒకవైపు దాయాది దేశం పాకిస్థాన్‌తో ముప్పు.. మరోవైపు చైనా కవ్వింపుల చర్యల నేపథ్యంలో.. భారత్‌ అణు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటోంది. ఆయా వివరాలను అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య వెల్లడించింది. భారత్‌ నాలుగు కొత్త...
News

దేశ రాజధాని దిల్లీలో భారీ దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు సిద్ధం!!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఖలిస్థాన్ (Khalistan) ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ చురుగ్గా, క్రియాశీలంగా ఉన్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలియజేసింది. ఇటీవల పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, పెయింటింగ్‌లు బయటపడటంతో పోలీసులు...
News

రాష్ట్రపతి చేతులమీదుగా ఉద్యాన్‌ ఉత్సవ్‌ ప్రారంభం!

రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యాన వనాల సందర్శనకు ప్రజలను అనుమతించే ‘ఉద్యాన్‌ ఉత్సవ్‌-2023’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రారంభించారు. ఈ ఉత్సవానికి మంగళవారం నుంచి ప్రజల్ని అనుమతించనున్నారు. ఈ ఉద్యానాలను ఇప్పటి వరకు మొఘల్‌ గార్డెన్స్‌గా వ్యవహరించారు. శనివారం వీటి పేరును...
1 1,530 1,531 1,532 1,533 1,534 2,379
Page 1532 of 2379