పాకిస్థాన్ పూర్తిగా దివాలా తీసింది – అంగీకరించిన ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థపై ఆ దేశ నేతలు స్పందించలేదు. కానీ తాజాగ...








