News

News

పాకిస్థాన్ పూర్తిగా దివాలా తీసింది – అంగీకరించిన ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థపై ఆ దేశ నేతలు స్పందించలేదు. కానీ తాజాగ...
News

తిరుమలకు ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు.. వేసవి నేపథ్యంలో చర్యలు

ఏపీఎస్ఆర్టీసీ అధికారులు శ్రీవారి భక్తులకు చల్లని కబురు వినిపించారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడిపించబోతోన్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను...
News

అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కేంద్రం త్వరలో ఏర్పాటు

ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌లో అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది. నగరంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపీఎం) ఆవరణలో ఈ కేంద్రాన్ని డాక్టర్‌ సైరస్‌...
News

ఛత్రపతి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం – ప్రధాని నరేంద్ర మోదీ

మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ఆయన ప్రజలకు అందించిన సుపరిపాలన స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు. శివాజీ జయంతి సందర్భంగా మోదీ ఘనంగా నివాళులర్పించారు.  ...
News

పాకిస్తాన్ లోని కరాచీ పోలీసు ప్రధాన కార్యాలయంపై తీవ్రవాదుల దాడి

పాకిస్తాన్‌లోని కరాచీలో గల పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగింది. చాలా మంది సాయుధులు పోలీసుల మీద కాల్పులు జరిపారు. పోలీసులు, సాయుధుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. దాడి చేసిన వారు గ్రెనేడ్లు కూడా విసిరారు. ప్రధానకార్యాలయంలో...
News

ఒడిశా భాషావేత్త మహేంద్రకు యునెస్కో అవార్డు…. బంగ్లాదేశ్ లో అవార్డు ప్రధానం

ఒడిశాకు చెందిన ప్రముఖ భాషావేత్త, జానపద రచయిత మహేంద్ర కుమార్ మిశ్రాను ప్రతిష్టాత్మక యునెస్కో అంతర్జాతీయ మాతృభాష అవార్డు-2023కు ఎంపికయ్యారు. దేశంలో మాతృభాష ప్రాచుర్యానికి ఆయన జీవితకాలం చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ నెల 21న అంతర్జాతీయ...
News

ఉన్నత విద్యాసంస్థల్లో స్థానిక భాషల్లోనే బోధన… రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు యూజీసీ లేఖ

ఉన్నత విద్యాసంస్థల్లో(హెచ్ఐ) బోధనను స్థానిక భాషల్లోనే ఉండేలా చూడాలని వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు యూజీసీ తాజాగా లేఖ రాసింది. పాఠ్యపుస్తకాలు కూడా మాతృభాషల్లో ఉండాలని సంస్థ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ ఆ లేఖలో సూచించారు. భారతీయ భాషల్లో విద్యాబోధన...
News

అరుణాచల్ భారత్లో అంతర్భాగమే * అమెరికా సెనేట్లో అరుదైన తీర్మానం

అరుణాచలప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా గుర్తించాలంటూ అమెరికా సెనేట్లో ఒక ద్వైపాక్షిక తీర్మానాన్ని ప్రవేశపె ట్టారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్పీసీ) వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైనిక బలగాలను మోహరించడం, వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ లోని నగరాలకు మాండరిన్ భాషలో పేర్లు పెట్టిన మ్యాప్ ను విడుదల చేయడం, భూటాన్ లో బీజింగ్ కవ్వింపు చర్యలను ఆ తీర్మాన ఖండించింది. కీలక సెనేటర్లు జెఫ్ మార్కే (డెమొక్రటిక్), బిల్ హాగర్టీ (రిపబ్లికన్) సంయుక్తంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. "అరుణాచల్ వివాదాస్పద ప్రాంతంగా కాకుండా భారత్ లో అంతర్భాగంగా అమెరికా గుర్తిస్తోంది" అని తీర్మానం పేర్కొంది....
GalleryNews

ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు కోసం పనిచేయదు.. దేశం కోసం మాత్రమే పనిచేస్తుంది – అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కొందరు కల్పించిన అభూత కల్పనలు, అపోహలను 'ఆర్ఎస్ఎస్ ప్రణాళిక-21వ శతాబ్దం కోసం' పుస్తకం కచ్చితంగా తొలగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ...
News

మహా శివరాత్రి పండుగ ఉద్దేశం.. ఆచారాలు ఇవే!

మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో...
1 1,505 1,506 1,507 1,508 1,509 2,378
Page 1507 of 2378