News

News

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ XXX (ట్రిపుల్ ఎక్స్)లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని, ఈ దేశ యువతరం మనసులను కలుషితం చేస్తున్నారని మండిపడింది. తనపై...
News

సాయిబాబా విడుదలను ఆపమని సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్

న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆశ్రయించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ముంబయి హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆయనను...
News

జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌ (ఎన్నార్సీ)ను రూపొందించే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా భారతీయుల జనన, మరణాలపై జాతీయ స్థాయి డాటాబేస్‌ రూపొందించేందుకు సిద్ధం అవుతున్నది. దీనికోసం కేంద్ర హోంశాఖ...
News

విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌ కు హైకోర్టు నోటీసు

భాగ్యనగరం: పది సంవత్సరాల క్రితం నిర్మల్‌, నిజామాబాద్‌ పర్యటనలలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును...
ArticlesNews

అమెరికాది ‘నెత్తుటి’ దాహం..! గంజాయి వనంలో ఉండలేనన్న ‘తులసి’..!!

వాషింగ్టన్: తులసీ గబార్డ్.. ఈ పేరు భారతీయులకి పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి రాక ముందు.. డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత పోటీ నెలకొంది. ఎవరు.. డొనాల్డ్ ట్రంప్‎తో వైట్‎హౌజ్ రేసులో పోటీ పడాలనే దానిపై...
News

గోదావరిలో పడవ బోల్తా

ముమ్మిడివరం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐ.పోలవరం మండలం జి. మూలపాలెం-గొల్లగరువు గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. గోదావరిలో సూడి ఎక్కువగా ఉండటంతో చెట్టును ఢీకొని...
News

5జీ ని మన సొంత టెక్నాలజీతో రూపొందించాం: నిర్మలా సీతారామన్

వాషింగ్టన్: 5జీ సేవలు మన సొంత టెక్నాలజీతో రూపొందించామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్.. 5జీ సేవలపై మాట్లాడారు. దేశంలో 5జీ సేవలను ప్రధాని మోడీ ఇటీవలే లాంఛనంగా...
News

జర్నలిస్ట్‌ రాణా ఆయూబ్‌పై ఈడీ చార్జిషీట్‌

ఘజియాబాద్‌: జర్నలిస్ట్‌ రాణా ఆయూబ్‌పై మనీలాండింగ్‌ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఘజియాబాద్‌లో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. గతేడాది ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. కెట్టో.కామ్ వెబ్‌సైట్ ద్వారా దాతృత్వం...
News

కార్బన్ డేటింగ్కు నో.. హిందూ సంఘాల పిటిషన్ కొట్టివేత

వారణాసి: జ్ఞానవాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసిలోని జిల్లా కోర్టు కొట్టివేసింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించడానికి నిరాకరించింది. కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరిశీలన ద్వారా శివలింగం...
News

మాస్కో – ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ: మాస్కో నుంచి 400 మంది ప్రయాణికులతో రావాల్సిన విమానానికి శుక్రవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు వచ్చింది. ఓ ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి గురువారం రాత్రి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చింది....
1 1,503 1,504 1,505 1,506 1,507 2,273
Page 1505 of 2273