News

News

సాయిధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంపై అమిత్‌షా కీలక ప్రకటన

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయిధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)అమలును కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతున్న నేపథ్యంలో దానిపై కేంద్ర హోం మంత్రి స్పష్టత ఇచ్చారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని...
News

శంభు శివ శంభో

నెల్లూరులో మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం  వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హర నామ స్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. రథోత్సవం సందర్భంగా ఉదయం మూలస్థానేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష...
News

నేటి నుంచి గురు వైభవోత్సవాలు

మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు 21 నుంచి 26 వరకు జరగనున్నాయి. మొదటిరోజు మంగళవా రం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, పీఠాధిపతి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రెండో రోజు బుధవారం 402వ పట్టాభిషేక మహోత్సవం...
News

వైభవంగా యాగ పూర్ణాహుతి

శ్రీశైలంలో నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం పదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా అర్చకులు, వేదపండితులు యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూల స్నానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామి,...
News

మాదకద్రవ్యాల గుట్టురట్టు.. ఉగ్ర సంస్థ నిధులతో విజయవాడలో కార్యకలాపాలు!

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం చిరునామాతో రిజిస్టరైన ఆష్లీ ట్రేడింగ్ కంపెనీ పేరిట దేశంలోకి దిగుమతి అవుతూ గుజరాత్లోని ముంద్రా పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడ్డ వ్యవహారంలో ఉగ్రమూలాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ మాదకద్రవ్యం...
News

పర్యావరణానికి హాని కలిగించే రాష్ట్రాల్లో భారత్‌లో 9 ఉన్నాయి!

ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్రాంతాల జాబితాలో మొదటి 50 స్థానాల్లో భారత్లోని 9 రాష్ట్రాలు 2050లో పర్యావరణానికి హాని కలి గించే 2500కు పైగా రాష్ట్రాలు, ప్రావిన్సుల్లోని వాతావరణ మార్పులను క్రాస్ డిపెండెన్సీ ఇని నుంచే 80...
News

ముంబయి దాడులను మరోసారి గుర్తు చేసిన పాక్‌ కవి జావెద్‌ అక్తర్‌.. సంచలన విషయాలు వెల్లడి!

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ (hned Akhtar) పాకిస్థానన్ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తుచేసుకున్న ఆయన. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు...
News

తిరుమలలో ముఖ గుర్తింపు సాంకేతికత

తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత కోసం మార్చి ఒకటి నుంచి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ (ముఖ గుర్తింపు సాంకేతకతను) టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి...
News

గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయి – ఎన్‌ఐఏ వర్గాల వెల్లడి

గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ మంగళవారం 5 రాష్ట్రాల్లోని 72 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో...
News

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

దాదాపు అయిదేళ్ల తర్వత యాదాద్రిలోని ప్రధానాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న ఎదుర్కోలు, 28న కల్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు. తొలిరోజు అంటే ఉత్సవాల ప్రారంభమయ్యే మంగళవారం నాడు...
1 1,503 1,504 1,505 1,506 1,507 2,378
Page 1505 of 2378