News

News

అంగరంగ వైభవంగా శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు

మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీగిరి భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవ వేడుకలు తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. పెద్దఎత్తున పాతాళగంగలో పుణ్య స్నానమాచరించిన భక్తులు క్యూలైన్లు చేరుకున్నారు. క్యూలైన్లు ముందుకు నెమ్మదిగా సాగడంతోపాటు దర్శనానికి...
News

శివోహం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని నిజమూర్తి రూపంలో వాయు లింగేశ్వరుడు దర్శనమిచ్చారు. పండుగవేళ స్వామి, అమ్మవార్లకుఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలతో పాటు ఉచ్చికాలాభిషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం నిర్వహించారు. మొత్తం శనివారం ప్రత్యేకంగా నవ అభిషేకాలు జరిగాయి. శనివారం వేకువజామున 2గంటలకే మంగళవాయిద్యాలు,...
News

నయనోత్సవం నంది సేవనం

శ్రీకాళహస్తీశ్వరుని నందిసేవను భక్తులు నయోనత్సవంగా తిలకించి తరించారు. పురవీధుల ఊరేగింపును తిలకించేందుకు... ఆ జంగమయ్య జాగరణ చేసి మొక్కులు తీర్చుకునే భక్తులతో శ్రీకాళహస్తీశ్వరాలయం, మాడ వీధులు కిక్కిరిసిపోయాయు. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించి అనుసరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు,...
News

నేత్రపర్వంగా పొదిలి నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం

ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పొదిలి పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం ఉత్సాహంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరున్న ఈ క్షేత్రంలో 14 రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలుత మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (సోమవారం) తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 79,555 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వచ్చినట్టు...
News

చైనాలో కన్యాశుల్కం.. గ్రామాల్లో మరీ అధికం

చైనాలో లింగ అసమతుల్యత రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రామీణ చైనాలో ఈ సమస్య అధికంగా ఉంది. సెంట్రల్‌ చైనా నార్మల్‌ యూనివర్సిటీ 2017లో దేశవ్యాప్తంగా 267 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ప్రతి 100 మంది ఒంటరి పురుషులకుగానూ 63 మంది ఒంటరి...
News

భారత్‌లో సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానాల తయారీ

ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఆంక్షల బారి పడిన రష్యా.. తన సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ పౌర విమానాలను భారత్‌లో తయారు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)తో రష్యాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌(యూఏసీ) చర్చలు జరుపుతోంది. రష్యాలో...
News

జోషిమఠ్, మార్వరి మధ్య 10 కిలోమీటర్ల మేర పగుళ్లు.. చార్‌ ధామ్ యాత్ర ప్రకటన వేల ఇలా!

చార్‌ ధామ్ యాత్ర (Char Dham Yatra) రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో జోషిమఠ్ సమీపంలోని బద్రీనాథ్ హైవే‌పై కొత్తగా కొన్ని పగుళ్లు కనిపించాయి. జోషిమఠ్, మార్వరి మధ్య 10 కిలోమీటర్ల మేర ఈ పగుళ్లు కనిపించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా...
News

వైభవంగా సోమేశ్వరస్వామి రథోత్సవం

మహాశివరాత్రిని పురస్కరించుకుని భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివార్ల రథోత్సవం కన్నులపండువగా జరిగింది. కల్యాణమూర్తులైన పార్వతీ సమేత సోమేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచగా క్షేత్రపాలకుడైన జనార్ధన స్వామి వెంట రాగా వైభవంగా రథోత్సవం సాగింది. రథం ముందు...
News

చార్ ధామ్ యాత్ర తేదీల ఖరారు.. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం

వార్షిక చార్ధామ్ యాత్ర తేదీలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఖరారు చేసింది. సంప్రదాయం ప్రకారం శివరాత్రిని పురస్కరించుకొని ఉభీమర్లోని ఓంకారేశ్వర ఆలయంలో పండితులతో చర్చించిన అనంతరం కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రల తేదీలు, సమయాలను ప్రకటించింది. ఆరు నెలల శీతాకాల విరామం...
1 1,504 1,505 1,506 1,507 1,508 2,378
Page 1506 of 2378