News

News

చందమామపై దుమ్ములేపిన చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌

భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌ దుమ్ము రేపింది. చంద్రుడి ఉపరితలంపై ఇది దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కిందపడ్డాయి. ఫలితంగా ఆ ప్రదేశం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీన్ని ‘ఎజెక్టా హాలో’ అని...
News

నేడు శ్రీశైలం ఆలయం మూసివేత

ఇవాళ సాయంత్రం పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయాన్ని అధికారులు మూసివేశారు. సాయంత్రం 5 నుంచి రేపు ఉదయం 5 వరకు ఆలయ ద్వారాలు మూసేసి ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతించారు. గ్రహణం...
ArticlesNews

ఆధ్యాత్మిక ప్రేమభక్తికి నిలువెత్తు రూపం కవయిత్రి మీరాబాయి

( అక్టోబర్ 28 - మీరాబాయి జయంతి ) భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాటపడడం, ఏడ్వటం, బాధ పడడం..అన్నీ భక్తికి నిదర్శనాలే. భగవంతుడికి అన్నీ అర్పించడమే భక్తి. భగవంతుడిని మనసా స్మరిస్తూ, అన్యథా శరణం...
News

నేడు రాహుగ్రస్త చంద్రగ్రహణం.. ఎవరు చూడకూడదంటే?

కుమార పౌర్ణమి (పర్వదినం) పురస్కరించుకుని శనివారం రాత్రి రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడనుంది. పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో ప్రత్యేక సేవలు జరగనున్నాయి. రాత్రంతా ఆలయం తెరుస్తారు గ్రహణ కాలం ముందుగా భారత దేశంలోని అన్ని పవిత్ర (పుణ్య)...
ArticlesNews

జాతికి సన్మార్గం నిర్దేశించిన దార్శనికుడు వాల్మీకి మహర్షి

( అక్టోబరు 28 – వాల్మీకి మహర్షి జయంతి ) సామాన్య ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో మానవతా విలువలు పెంపొందటానికి దోహదం చేసిన మహోన్నతులు శ్రీ వాల్మీకి మహర్షి. శ్రీరామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆది కవి మాత్రమే...
ArticlesNews

హిందూధర్మ వాణి సోదరి నివేదిత

( అక్టోబరు 28 - సోదరి నివేదిత జయంతి ) ఇంగ్లాండ్‌లో స్వామి వివేకానందుడి ప్రసంగాలను విన్న ఓ యువతి తనదిగాని గడ్డ కోసం సర్వస్వం వదిలేసింది. ఆయన వెంట నడిచి పుణ్యభూమిపై అడుగిడింది. భారత్‌నే ఆత్మీయ దేశంగా తలచింది. విశాల...
News

ప్రపంచమంతా ఒకటే మతం : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్‌ భాగవత్‌

ఈ భూమిపై విభిన్న వర్గాలు, ఉపవర్గాలు ఉండొచ్చు తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది ఒకటే మతమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ - ఆరెస్సెస్‌ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా.మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌ జిల్లా సర్‌సావా పట్టణంలోని...
News

షిర్డీలోని సాయిబాబా సమాధి వద్ద ప్రధాని మోడీ ప్రార్థనలు

మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ...
News

భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష ; తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష విధించారు. గురువారం ఖతార్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వెల్లడించింది. అయితే.. ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది....
News

హనుమాన్‌ డ్రోన్‌ ; చిన్నారుల వినూత్న ఆలోచన

వినూత్న ఆలోచనలు కార్యరూపం దాల్చితే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజుల్లో సాంకేతికతను ఆసరాగా చేసుకొని చిన్నారులు సైతం అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా అదే కోవకు చెందిన ఓ 'హనుమాన్‌ డ్రోన్‌' వీడియో సామాజిక మాధ్యమాల్లో...
1 1,504 1,505 1,506 1,507 1,508 2,486
Page 1506 of 2486