News

News

భారతదేశానికి వచ్చిన దక్షిణాఫ్రికా చీతాలు

భారతదేశంలో చీతాల సంఖ్యను విస్తరించడానికి దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు శనివారం ఉదయం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గో విమానంలో గ్వాలియర్ విమానాశ్రయానికి వచ్చాయి. ఈ చీతాలకు స్వాగతం పలికిన అధికారులు వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. దక్షిణాఫ్రికా...
News

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,633 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
News

హరహర మహాదేవ

మహాశివ రాత్రి పర్వదినానికి సర్వం సిద్ధమైంది. అన్ని శైవాలయా ల్లోనూ భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పంచారామక్షేత్రమైన కుమారరామ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు. అలాగే దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలోని పాదగయ...
News

రాజమహేంద్రవరం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధం

పవిత్రగోదావరి నదీతీరం రాజమహేంద్రవరం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. దక్షిణకాశీగా పేరుగాంచిన కోటిలింగాల క్షేత్రంతో పాటు పలు శివాలయాలు శివరాత్రి ఉత్సవానికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాజమహేంద్రవరంలో కోటిలింగాలరేవు, చింతాలమ్మ ఘాట్‌, పుష్కరాలరేవు, టీటీడీ ఘాట్‌, పద్మావతి ఘాట్‌, గౌతమి ఘాట్‌, సరస్వతిఘాట్లలో...
News

ఆలయ పూజల్లో తారతమ్యాలు వద్దు – మద్రాసు కోర్టు తీర్పు

ఆలయ పూజల్లో తారతమ్యాలొద్దని, అందరినీ సమానంగా చూడాలని మద్రాసు హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. రాజపాళయానికి చెందిన మేడైయాండి తెన్‌కాశి జిల్లా తిరువేంగడంలోని కుల దేవత ఆలయానికి వెళ్లగా అక్కడ అగ్రవర్ణాలు అడ్డుకున్నారని, తాము కులదేవత ఆలయాన్ని దర్శించి పూజలు...
News

శివనామ స్మరణతో మార్మోగిపోతున్న శ్రీశైలం ఆలయం

శ్రీశైలం ఆలయానికి భక్త జనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. 13 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మార్మోగిపోతోంది. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలచరిస్తున్నారు. నేడు...
News

మహాశివరాత్రి ఉత్సవాలకు గోవాడ శ్రీబాలకోటేశ్వరస్వామి ఆలయం ముస్తాబు

మహాశివరాత్రి ఉత్సవాలకు బాపట్ల జిల్లా పరిధిలోని గోవాడ శ్రీబాలకోటేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ఈవో అశోక్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఐదురోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతాయి. పూజా కార్యక్రమాలు నిర్వహించిన...
News

ఉత్సవాలకు కోటప్పకొండ సిద్దం

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఏకాదశి పండుగను పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు కోటప్పకొండకు తరలివచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహాశివరాత్రి రోజున శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధిలో...
News

శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శానికి టోకెన్ లేని భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 54,469 మంది భక్తులు...
News

రావణ వాహనంపై శివయ్య పురవిహారం

శ్రీకాళహస్తీశ్వరాలయ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు రావణ వాహనంపై అధిరోహించి పురవిహారం చేశాడు.ఆయన పక్కనే జ్ఞానప్రసూనాంబ మయూర వాహనంపై ముందుకుసాగారు.ముందు మూషికవాహనంపై వినాయకస్వా మి, చప్పరాలపై శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప పరివారం సాగింది....
1 1,506 1,507 1,508 1,509 1,510 2,378
Page 1508 of 2378