News

News

మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకండి – టర్కీని హెచ్చరించిన భారత్

పాకిస్థాన్ మిత్రదేశం టర్కీకి భారత్‌ చురకలంటించింది. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఢిల్లీ ఘటనల్ని ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భారత్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం...
News

ఢిల్లీలో కాలువలో బయటపడ్డ మరో మూడు మృతదేహాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతదేహాన్ని జాఫ్రాబాద్‌లోని కాలువ నుంచి వెలికితీసిన ఒక రోజు తర్వాత, గోకుల్‌పురి ప్రాంతంలోని మరో కాలువ నుంచి మరో మూడు మృతదేహాలను పోలీసులు గురువారం (ఫిబ్రవరి 27) స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది....
News

భారత్‌తో భాగస్వామ్యం మరింత బలపడింది – అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అమెరికా-భారత మధ్య ఉన్న భాగస్వామ్య విలువలను ప్రదర్శించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. తాజాగా ఆయన ట్రంప్ పర్యటనపై...
News

చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు: ఆరెస్సెస్‌

చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అభిప్రాయపడింది. ఢిల్లీలో శాంతి స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ సురేష్‌ భయ్యాజీ జోషి అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో...
News

6 గంటలు ..400 కత్తిపోట్లు.. పేగులు లాగి.. గుడ్లు పీకి..

ఒక్కసారిగా చంపలేదు. నిదానంగా ఆగి ఆగి ఒక్కొక్క పోటూ పొడుస్తూ ఆరు గంటల పాటు నరకం చూపారు. జాలి, దయ, కనికరం అనే మాటలకు అర్థం మరచి అక్షరాలా 400 సార్లు పొడిచి పొడిచి పేగులు బయటకు లాగి ఉసురు తీశారు....
News

పాక్ లో మైనారిటీలపై హింస –  ఐ.రా.స మానవ హక్కుల మండలి ఆందోళన

పాకిస్థాన్ లో మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి హై కమిషనర్ మిషెల్లే బాష్ లెట్ ఆరోపించారు. మైనారిటీల ప్రార్థనా మందిరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దైవదూషణ నిరోధక చట్టంలోని నిబంధనల పేరుతో వారిపై హింసకు పాల్పడుతున్నారన్నారు....
News

ఢిల్లీ అల్లర్ల సూత్రధారి ఆప్ ఎమ్మెల్యే తాహిర్ హుస్సేనేనా?

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలీజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, నెహ్రూ విహార్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అంకిత్ శర్మ మృతికి...
News

ఢిల్లీ అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభం

దేశరాజధానిలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్‌) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన ఢిల్లీ నేర విభాగ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్‌ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక బృందానికి డీసీపీ రాజేశ్‌ దేవ్‌, మరో...
ArticlesNews

మరపురాని మహా యోధుడు చంద్రశేఖర్ ఆజాద్

పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ సర్వ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మాత్రమే కాక, దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఈ...
ArticlesNews

సావర్కర్- సాంఘిక విప్లవ యోధుడు

వీర్ సావర్కర్ అసలు ఎవరు? అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమాన్ని నడిపిన విప్లవయోధుడు. గొప్ప గ్రంధ రచయిత, ఆయన గ్రంథాలు ప్రచురణకు ముందే, రెండు ప్రభుత్వాలు నిషేధించాయి. భారత స్వాతంత్రోద్యమoలో పాల్గొన్నందుకు, విశ్వవిద్యాలయo ఆయన బారిస్టర్ డిగ్రీని రద్దు...
1 2,376 2,377 2,378 2,379 2,380 2,502
Page 2378 of 2502