News

News

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన

అద్దంకిలోని శింగరకొండ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచై తన్య అన్నారు. శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద రూ.1.59 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు చేశారు. రూ.65.50...
News

జమ్మూలో భారీ హిమపాతం.. నాలుగు జిల్లాలకు హెచ్చరికలు! ఇప్పటికే ఇద్దరు మృతి!

జమ్మూ కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తున్న దృష్ట్యా నాలుగు జిల్లాల్లో ప్రమాద హిమపాతం హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో జమ్మూ కశ్మీర్ లోయలోని బారాముల్లా, గందర్‌బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయితో...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 61,368 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ...
News

నైవేద్యం, ప్రసాదాల పంపిణీలో ఇంతటి నిర్లక్ష్యమా? అనంతపురంలో రామాలయం నిర్వహణపై భక్తుల అసంతృప్తి!

అనంతరం పట్టణంలోని మొదటి రోడ్డులో ఉన్న కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం నిర్వహణ తీరుపట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ శాఖ అధికారులు ఈ ఆలయంలో సంప్రదాయాలకు, సనాతన ధర్మాలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. స్వామివారికి నివేదించే...
News

పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. కోర్కెలు తీచ్చే కల్పవల్లి జాతర మొదలైంది!

ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్య దేవత శ్రీ శంబర పోలమాంబ జాతర ఘనంగా ప్రారంభమైంది. విజయనగరం జిల్లా సాలూరు పరిధిలోని మక్కువ మండలం శంబరలో వెలసిన పోలమాంబ అమ్మవారి జాతర మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. వేలాది మంది రాకతో శంబర గ్రామం...
News

లిక్కర్‌ దుకాణాలను గో శాలలుగా మారుస్తాం – బీజేపీ నేత ఉమాభారతి వెల్లడి

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్‌ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ఆమె ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆమె .. నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న లిక్కర్‌...
News

ఓ వైపు నరసింహుడి కల్యాణం.. అక్కడే పేకాట శిబిరం…. అంతర్వేదిలో వెలుగు చూసిన దారుణం!

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిలోని దేవాదాయ శాఖకు చెందిన దిరుసుమర్రు సత్రంలో జూదగాళ్లు రెచ్చిపోయారు. ఓ పక్క నరసింహుడి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంటే ఆ కల్యాణానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని పెట్టాల్సిన...
News

పాక్‌లో ఉగ్రవాద బీజాలను ప్రభుత్వాలే నాటాయన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి.. ఇప్పుడిప్పుడే పాకిస్థాన్‌ బుద్ది తెచ్చుకుంటోంది!

పాకిస్థాన్ నేతలు అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం ముదరడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ... భారత్‌తో యుద్ధాలు చేయడం వల్ల గుణపాఠం నేర్చుకున్నామన్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ పెషావర్‌లోని మసీదులో...
News

సనాతన ధర్మమంటే మానవత్వమే.. మత మార్పిడిపై కీలక వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మత మార్పిడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టం 2020 నవంబర్ నుంచే యూపీలో అమల్లో ఉందని చెబుతూనే.. ఎవరినీ బలవంతంగా మతం మార్చరాదని, అలా చేస్తే పదేళ్ల జైలు శిక్ష...
ArticlesNews

2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్న ఆర్థిక మంత్రి నిర్మల.. 2023 బడ్జెట్‌లో హైలెట్స్‌ ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupadi...
1 1,502 1,503 1,504 1,505 1,506 2,355
Page 1504 of 2355