News

News

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం రూ.216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్‌.. విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకున్నారు.అనంతరం దుర్గగుడి...
ArticlesNews

హిందూయిజం కాదు.. హిందుత్వం

హిందూ, హిందూత్వం, హిందూయిజం.. ఈ మూడు పదాల మీద చర్చ ఇప్పటిది కాదు. ఈ పదాల మీద ఇంత చర్చకు కారణం, అంత పురాతన జీవన విధానాన్ని నిర్వచించడానికి ఆ మాత్రం చర్చ, సమయం అవసరమేనని ఏ కొందరో భావించడం కానేకాదు....
News

రామమందిర ప్రతిష్ఠాపనకు ప్రముఖులకు ఆహ్వానం

అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50...
News

పీవోకే భారత్ దే హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి తర్వాత అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే 'జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023', 'జమ్మూకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లు-2023'ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఈ సందర్భంగా కేంద్ర...
NewsSeva

మిగ్ జాం తుపాను బాధితులకు సేవా భారతి చేయూత

బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుఫాన్ ప్రభావంతో నెల్లూరుజిల్లా లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. తుపాను తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ సేవా సమితి సేవా భారతి...
ArticlesNews

ఉత్తమ పర్యాటక గ్రామంగా ధోర్డో ఎందుకు ఎంపికైంది ?

గుజరాత్ లోని ధోర్డో కచ్ ఎడారిలో పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న చిట్టచివరి గ్రామం ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్ డబ్ల్యూటిఓ) అక్టోబరు 10వ తేదీన గుజరాత్లోని కచ్ జిల్లాలో గల ధోర్డోను ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించింది. ఉత్తమ పర్యాటక...
News

పన్నూ బెదిరింపుల వీడియోతో ఢిల్లీలో హైఅలర్ట్‌

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూమరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ అతడు విడుదల చేసిన వీడియో తో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. డిసెంబర్...
News

వందేళ్లుగా శునకానికి పూజలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని భైరవ్‌ గుడిలో గత వందేళ్లుగా శునకం విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఈ విగ్రహం పాదాలకు నల్లదారం కట్టి ఏమైనా కోరుకుంటే అది జరుగుతుందని స్థానికుల విశ్వాసం. సుమారు వందేళ్ల క్రితం బులంద్‌శహర్‌లోని సికందరాబాద్‌లో బాబా లటూరియా అనే గురువు ఉండేవారు. ఆయన...
News

అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం సిద్దమవుతున్న రాంలల్లా విగ్రహాం

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, బాలరాముడి విగ్రహం, ప్రతిష్టకు...
News

గుజరాత్‌ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు

గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని బుధవారం గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తెలిపారు. గర్బాను.. మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో యునెస్కో చేర్చినట్లు ప్రకటించారు. ఇది...
1 1,454 1,455 1,456 1,457 1,458 2,482
Page 1456 of 2482