దసరా ఉత్సవాల ఏనుగు ‘అర్జున’ మృతి వెనుక సంచలనం.. ఎంత పొరపాటు చేశారు! భక్తుల ఆగ్రహం
మైసూరులో దసరా ఉత్సవాల ఏనుగు ‘అర్జున’ మృతి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని మావటి తెలిపాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో భక్తులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. ఘటనపై...









