News

News

దసరా ఉత్సవాల ఏనుగు ‘అర్జున’ మృతి వెనుక సంచలనం.. ఎంత పొరపాటు చేశారు! భక్తుల ఆగ్రహం

మైసూరులో దసరా ఉత్సవాల ఏనుగు ‘అర్జున’ మృతి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని మావటి తెలిపాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో భక్తులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. ఘటనపై...
News

భారత పార్లమెంటుపై కన్నేసిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను

ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను మళ్లీ భారత్‌పై విషం చిమ్మారు. ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని ఇందులో చెప్పాడు. డిసెంబర్...
News

అస్సాం వలసదారుల వివరాలు అందజేయండి : సుప్రీంకోర్టు

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు 1966-1971 మధ్య కాలంలో వలస వచ్చిన వారి వల్ల అస్సాం రాష్ట్ర జనాభా, సాంస్కృతిక గుర్తింపుపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపే సమాచారం ఏదీ తన ముందు లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. పౌరసత్వ చట్టంలోని...
News

మైసూరు దసరా ఉత్సవాల ఏనుగు మృతి- ‘అర్జున’కు కన్నీటి వీడ్కోలు

కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాల్లో అంబారి మోసే అర్జున ఏనుగుకు ఘనంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో హస్సన్ జిల్లా సకలేశ్పుర తాలుకాలోని దమ్మనకట్టే ప్రాంతంలో నిర్వహించారు. కడసారి అర్జునను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. సకలేశ్పుర...
News

పీవోకేలోని శారదా పీఠాన్ని ఆక్రమించిన పాక్‌ సైన్యం

పీవోకేలోని కశ్మీరీ పండిట్ల విశ్వాసానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి పురాతన దేవాలయం శారదా పీఠాన్ని పాక్‌ సైన్యం స్వాధీనం చేసుకున్నది. ఎల్‌ఓసీ సమీపంలోని నీలం నది ఒడ్డున ఉన్న ఆలయం స్థానంలో పాక్‌ సైన్యం కాఫీ హోమ్‌ను నిర్మించనున్నది. ఈ...
News

భారత్ పై దుష్ప్రచారమే లక్ష్యంగా చైనా నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు

భారత్ పై విషం చిమ్మడమే లక్ష్యంగా చైనా నుంచి పుట్టుకొస్తున్న నకిలీ ఫేస్ బుక్ ఖాతాల ముప్పును టెక్ దిగ్గజం మెటా తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. మన దేశంపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా అవి పని చేస్తున్నట్లు వెల్లడించింది....
News

ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు

ముక్కోటి ఏకాదశి పర్వదినాన మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఉత్సవాల...
ArticlesNews

మహాపరినిర్వాణ దివస్‌గా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

( డిసెంబరు 6 - డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్ధంతి ) అంబేద్కర్... సంఘర్షణల నుంచి పుట్టుకొచ్చిన జాతి రత్నం, తరతరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన బాబా సాహెబ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. రాజ్యాంగంతో అతి పెద్ద ప్రజాస్వామ్య భారత...
News

ఉత్తరాదిని ‘గోమూత్ర’ రాష్ట్రాలంటూ డీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

బీజేపీను ఉద్దేశించి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిందీ మాట్లాడే ప్రాంతాలన్నీ ‘గోమూత్ర రాష్ర్టాలు’ అని, బీజేపీ అక్కడ మాత్రమే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన రెండు బిల్లులపై లోక్...
News

టీటీడి ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాలు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరగనున్నాయి. 16న పాలకొల్లు మండలం కేంద్రంలోని పెనుమదం రోడ్డులోని ఆర్‌ఆర్‌ రైస్‌మిల్లు మైదానంలో...
1 1,455 1,456 1,457 1,458 1,459 2,482
Page 1457 of 2482