News

News

ఖతార్‌లో మరణశిక్ష పడిన వారితో భారత రాయబారి భేటీ

గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందిని ఈ నెల మూడున ఖతార్‌లోని భారత రాయబారి కలిశారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ...
News

అద్వైత ప్రచారంలో ఆస్ట్రేలియా వనిత

జగద్గురు ఆదిశంకరాచార్యుల సంప్రదాయాన్ని అనుసరిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ఆస్ట్రేలియాకు చెందిన జార్డి మూర్‌ భారతదేశంలో ప్రచారం నిర్వహిస్తోంది. మూడు వారాల క్రితం పూరీలో ప్రారంభించిన పాదయాత్ర కేరళలోని కాలడి (ఆదిశంకరాచార్యులు పుట్టిన గ్రామం) మీదుగా చార్‌ధామ్‌ వరకు కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా...
ArticlesNews

భారతీయ మూలాలతో ముందడుగు

దేశంలో విద్యావ్యస్థపై మార్క్సిస్టుల పట్టును బద్దలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. చరిత్ర రచన, బోధన విషయంలో మార్క్సిస్టులు దేశానికి చేసిన ద్రోహం క్షమార్హం కానిది. దీనిని సరిదిద్దడానికి మొత్తంగా విధానంలోనే మార్పులు తేవాలని సంకల్పించి ‘నూతన విద్యావిధానాన్ని’ తెచ్చింది. ఇందులో...
News

అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం

స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-1’ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి భారత్‌ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత పరామితులన్నింటినీ అది కచ్చితత్వంతో అందుకున్నట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. చివరగా ఈ ఏడాది...
News

రామాలయ నూతన అర్చకులకు ప్రారంభమైన శిక్షణ

రాబోయే సంవత్సరం జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ...
News

ఓ ఆఫీసర్ గారూ ఇదేం పని, ప్రభుత్వ కార్యక్రమంలో ‘ప్రభువు’ స్తుతి

ఇప్పటికే రాష్ట్రంలో అన్యమత ప్రచారం, మత మార్పిడులు నిరాటంకంగా జరుగుతున్నాయి. సాక్షాతూ రాష్ట్ర మంత్రే క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగంగా ప్రకటిస్తాడు. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అన్న చందనా రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది. ప్రభుత్వ కార్యక్రమంలో...
News

కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో

వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో 6 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలతోపాటు 3...
News

దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో టీటీడీ తిరుప్పావై ప్రవచనాలు

పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి...
News

శ్రీకాళహస్తిలో ఆగమోక్తంగా ఆకాదీపం

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ఆకాదీపాన్ని ఆగమోక్తంగా వెలిగించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తిక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు ఆకాశదీపాన్ని సంప్రదాయబద్ధంగా వెలిగిస్తుంటారు. ఆలయంలోని ఊంజల్‌సేవ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్తీక దీపానికి పూజలు చేశారు. అనంతరం స్థూపానికి జ్యోతిని అమర్చి ఆకాశదీపంగా...
News

సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన 25 మంది

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో అన్యమతాలకు 25 మంది స్వధర్మాన్ని స్వీకరించారు. తద్వారా సనాతన హిందూ ధార్మికంలోకి తిరిగి ప్రవేశించారు. హిందూ మతంలోకి తిరిగి రావాలనుకునే వ్యక్తుల కోసం ఘర్ వాపసీ కార్యక్రమాన్ని హిందూ సమాజం చేపడుతోంది. ఇందులో భాగంగా కాలభైరవ ఆలయంలో ఏర్పాటు...
1 1,453 1,454 1,455 1,456 1,457 2,482
Page 1455 of 2482