సామాజిక సమరసత మనకు ఒక ముఖ్యమైన లక్ష్యం. దీని కోసం మనం హిందూ ధర్మం లేదా భారతీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం జడచైతన్యాలు, అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తి, ప్రాణి, పశు, పక్షి, చివరికి జడ వస్తువులలో...
గుజరాత్ ఇసుక తిన్నెల్లో ఒక మర్చిపోయిన కథ దాగి ఉంది. మహమూద్ గజనీ వంటి క్రూర పాలకుడు తన జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేసిన ఒక అజ్ఞాత హిందూ యువకుడి గాథ ఇది. సోమనాథ్ ఆలయ విధ్వంసం గురించి అందరికీ తెలుసు, కానీ...
రాజశేఖర్, విహెచ్పి వర్కింగ్ ప్రెసిడెంట్, కేరళ శబరిమలలో బంగారం చోరీకి సంబంధించి, 2018-19, 2023-24, 2025 కాలంలో అడ్డు అదుపు లేకుండా దోపిడీ జరిగింది. శబరిమల ఆలయ అమూల్య నిధులుగా పరిగణించే అతి ముఖ్యమైన బంగారు పూత గల రేకుల గోపురాలను...
తిరువయ్యూరు త్యాగరాజ ఆరాధన అరవై నాలుగు కళల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అది ఏ సంగీతమైనా అందులోని మాధుర్యాన్ని అనుభవించడంలో ఆనందం ఉంటుంది. పాటలకు రాగాలను సమకూర్చి, సంగీతానికి సిద్ధాంతాలను రూపొందించి నిర్దిష్టమైన సంప్రదాయాలను ప్రవేశపెట్టిన మహనీయులు ఎందరో! వారిలో...
తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయం నేటికీ ఒక అద్భుతం. ఇలాంటివి ఇంకొన్ని- చెన్నై కన్నెమరా పౌర గ్రంథాలయం, ఇండియా ఆఫీస్ గ్రంథాలయం, బొంబాయి కేంద్ర గ్రంథాలయం, బిహార్ ఖుదాబక్షీ ప్రాచ్య గ్రంథాలయం, అహమ్మదాబాద్ లాల్జాయి దళపత్బాయి విద్యా మందిరం, ఢిల్లీ పౌర...
కుటుంబ ప్రభోధన్ కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక,...
ఉపశీర్షిక : అమెరికన్ మిషనరీల ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆధునిక నిధుల వరకు, వందల సంవత్సరాల ప్రయత్నాల తర్వాత కూడా ప్రయాగ్రాజ్ మాఘ మేళా ఎలా అఖండంగా నిలిచింది? అసలు వలస పాలన గానీ, మత మార్పిడి ప్రచారాలు గానీ ఆపలేని...
కుటుంబ ప్రభోధన్ మనిషి జీవితం ఎంతో ఉత్కృష్టమైంది. అమూల్యమైంది. దాని విలువ తెలిసిన మనిషి ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుంటాడు. తన జీవన గమనాన్ని నిరంతరం పరిశీలించుకుంటాడు. అవసరమైన మార్పులు చేసుకుంటాడు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశయం ప్రతి మనిషికీ...
శారదా పీఠం అంటే, ఒకప్పుడు ప్రపంచమంతా వేనోళ్లా కొనియాడిన జ్ఞానానికి, వేదాంతానికి, సంస్కృత గ్రంథాలకు అదొక ముఖ్యమైన కేంద్రం. 1947లో మన దేశం విడిపోయినప్పుడు, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన గిరిజన దొంగలు, మత ఛాందసవాదులు ఈ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని...