శ్రీనాథ్ జీ విగ్రహ వీర గాథ
1669లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఉత్తర భారతదేశంలోని ప్రధాన హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని ఆదేశించాడు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మధుర, బ్రజ్ ప్రాంతాల్లోని పవిత్ర కట్టడాలన్నీ నేలమట్టమయ్యాయి. శ్రీకృష్ణుడి బాల్య రూపమైన ‘శ్రీనాథ్ జీ’ విగ్రహం కూడా ప్రమాదంలో...













