Articles

ArticlesNews

హిందూ ధర్మం : ఆత్మ చైతన్యం – సామాజిక సమరసత

​హిందూ ధర్మం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. దాని మూలాలు బాహ్య రూపాలలో కాకుండా అంతర్గత ఆత్మతత్వంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆది శంకరాచార్యులకు, చండాలుడికి మధ్య జరిగిన సంవాదం, హిందూత్వంలోని అసలైన 'సమరసత'ను ప్రపంచానికి చాటిచెప్పింది....
ArticlesNews

ఆరెస్సెస్ రాజకీయాలకు, అధికార శక్తికి ఎందుకు దూరంగా వుంటుంది?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంఘ్ వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. అయితే... సంఘ్ ఇంత విస్తరించినా.. రాజకీయ శక్తిగా ఎందుకు మారాలని అనుకోవడం లేదని తరుచూ సంఘ కార్యకర్తలను, ప్రచారకులను,...
ArticlesNews

ధర్మాచరణతో ఉన్నతస్థితి

‘‌మరొకరి ధర్మాన్ని అద్భుతంగా ఆచరించడం కంటే, లోపాలున్నా సరే మన స్వధర్మాన్ని ఆచరించడం మిన్న’- భగవద్గీత నేటి కార్పొరేట్‌ ‌ప్రపంచంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ‘‘ధర్మాచరణ’’ ఎలా చేయగలడు? ప్రస్తుత...
ArticlesNews

భక్త కవయిత్రిగా తరిగొండ వెంగమాంబ

తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో అన్నమయ్య మేలుకొలుపు– వెంగమాంబ జోలపాట, ముత్యాలహారతి అనే నానుడి భక్తుల్లో నాటుకుపోయింది. తెలుగుచరిత్రలో తొలి తెలుగు కవయిత్రి తరిగొండ శ్రీ వెంగమాంబ. ఆమె ప్రపంచానికి ఓ సాహితీ వేత్తగానే కాకుండా అప్పటి సాంఘిక దురాచారాలు, సనాతన ధర్మాలను...
ArticlesNews

అనంతలో ఆపిల్ పంట

‘ఆపిల్‌’ అంటే హిమాచల్‌ప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కశ్మీర్‌ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారెవరైనా. ఈ అభిప్రాయాన్ని బ్రేక్‌ చేశాడో రైతు. కరువు నేల అనంతపురంలో ఆపిల్‌ చెట్టు పెరుగుతుందని ఎవరైనా చెబితే అస్సలు నమ్మం. కానీ ఆ...
ArticlesNews

కశ్మీర్‌ ‌లోయ నుండి ‘ప్రచారక్‌లు’, ‘వానప్రస్థులు’ ‘విస్తారక్‌లు’

దాదాపు ఒక శతాబ్ద కాలంగా, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సంస్థాగత బలం దాని పూర్తికాల కార్యకర్తలైన ప్రచారక్‌ల నిశ్శబ్ద, నిరంతర నిబద్ధతపై ఆధారపడి ఉంది. వారి నిరాడంబర జీవితాలు, సంపూర్ణ అంకిత భావం దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విస్తరణకు రూపునిచ్చాయి. ఈ నిబద్ధత...
ArticlesNews

పెళ్లి కట్నంగా పక్షుల కోసం నీటి కుండలు- పర్యావరణ ఉద్యమంగా వివాహ వేడుక

ప్రస్తుత కాలంలో పెళ్లి కోసం తమ ఆర్థిక పరిస్థితిని సైతం లెక్కచేయకుండా తెగ ఖర్చు చేసేస్తున్నారు చాలా మంది. వివాహాలు సంపదకు ప్రదర్శనలుగా మారుతున్న ఈ రోజుల్లో రాజస్థాన్​లోని బాఢ్​మేర్​కు చెందిన నర్పత్​ సింగ్​ రాజ్​ పురోహిత్ కుటుంబం అనేక మందికి...
ArticlesNews

వృక్షాల సంరక్షణ కోసం కృషి ట్రీ అంబులెన్స్‌

సమస్త జీవరాశులు బతకడానికి ఆక్సిజన్ అవసరం. చెట్ల నుంచి ఈ ఆక్సిజన్ మనుషులకు, ఇతర జంతువులకు అందుతుంది. పారిశ్రామికరణ, నగర విస్తరణ, అభివృద్ధి పేరిట ఇటీవల కాలంలో చెట్లను తెగ నరికేస్తున్నారు. దీంతో పర్యావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగిపోతున్నాయి....
ArticlesNews

పాక్ లో మతమార్పిడి బాధితుల్లో 75శాతం హిందూ బాలికలే

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారులపై బలవంతపు మత మార్పిడులు, వివాహాల పేరిట జరుగుతున్న వేధింపులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరగాళ్లకు శిక్షలు పడకపోవడం వల్లే ఈ అరాచకాలు నిరంతరాయంగా కొనసాతున్నాయని ఐరాస నిపుణులు స్పష్టం చేస్తున్నారు....
ArticlesNews

కార్పొరేట్ జిహాద్: ఐటీ రంగంలో సాగుతున్న నిశ్శబ్ద కుట్ర!

కార్పొరేట్ జిహాద్" అనేది ఇటీవల భారతీయ ఐటీ (IT), కార్పొరేట్ రంగాల్లో వెలుగులోకి వచ్చిన ఒక వివాదాస్పద అంశం. సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారు కీలక పదవులను ఆక్రమించి, వ్యవస్థీకృత పద్ధతిలో హిందూ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని...
1 31 32 33 34 35 342
Page 33 of 342