archiveUTTAR PRADESH

News

చేతిపై రేపిస్ట్ క‌లీమ్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య!

కౌశాంబీ: రెండేళ్ళుగా అత్యాచారానికి గురవుతున్న ఓ బాధితురాలు... త‌న‌ చేతిపై నిందితుడి పేరు రాసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని కౌశాంబీలో వెలుగుచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. బాధితురాలు వేధింపులకు గురవుతున్నట్టు తల్లిదండ్రులకు ముందే తెలిసినా వారు పోలీసులకు ఫిర్యాదు...
News

కాన్పూర్ : 15 మంది – వందల మందిని అడ్డుకున్నారు

* వందలాది మంది మతోన్మాదుల దాడిని అడ్డుకుని బస్తీని, బస్తీలోని మహిళల్ని కాపాడుకున్న 15 మంది హిందూ యువకులు * ఆ యువకులకి సర్వత్రా ప్రశంశలు * హీరోలుగా కీర్తిస్తున్న సోషల్ మీడియా కాన్పూర్ లోని ఆ బస్తీలోని వీధిలో మొత్తం...
News

వచ్చే పదేళ్ళ‌లో భారత్‌కు దిక్సూచి కానున్న ఉత్తరప్రదేశ్: మోదీ

ల‌క్నో: సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందని చెబుతూ వచ్చే పదేళ్ళ‌లో భారతదేశానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని, చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. లక్నోలో యూపీ...
News

అయోధ్య రామ మందిర గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన

అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. బుధవారం ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు​. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను...
News

ఉత్తరప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్‌!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్​ షిప్ట్​లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో...
News

యు.పి : పిల్లల్ని గొలుసులతో కట్టేసి… మదర్సాలో టార్చర్

* స్థానికుల ఆగ్రహం   యూపీలోని లక్నోలో గల ఒక మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టిపడేశారు. అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పోలీసుల దృష్టికి వెళ్ళింది. లక్నోలోని మదర్సా నుంచి...
News

గడువులోపే అయోధ్య రామమందిర నిర్మాణం

తాజాగా పురోగతి నివేదికను విడుదల చేసిన రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్య‌: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. 2023 చివరి నాటికి గుడిని...
News

ఉత్తరప్రదేశ్‌లో గుడినే అమ్మేసిన పాకిస్తానీ!

ఆలయాన్ని కూల్చి రెస్టారెంట్ నిర్మించిన ముస్లిం కార్పొరేషన్ అధికారుల విచారణలో వెలుగుచూసిన ఘోరం ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని బెకాన్‌గంజ్‌లో ఉన్న రామ్ జానకీ ఆలయాన్ని పాకిస్తానీ జాతీయుడు విక్రయించాడు. ఆలయంతో పాటుగా అనేక ఇతర ప్రాపర్టీలను కూడా అతడు విక్రయించినట్టు...
News

ఉత్తరప్రదేశ్‌లో దేవుడి లీల!

పురాతన ఆలయంలో చోరీకి గురైన విగ్రహాలు తిరిగి ప్రత్యక్షం తప్పు చేశాం...క్షమించండి అంటూ లేఖ రాసిన దొంగలు ల‌క్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో దేవుడి మహిమ వెలుగులోకి వచ్చింది. చారిత్రక ఆలయ విగ్రహాలు చోరీ చేసిన నిందితులు.. అనంతరం తమను పీడకలలు వేధిస్తున్నాయని పేర్కొంటూ...
News

దేశంలో ఆలయాలను కూల్చే మసీదులు కట్టారు

వాటిని ప్రభుత్వాలు తాకకూడదని ముస్లిం దురహంకారి వ్యాఖ్యలు ల‌క్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారం న్యాయస్థానాలకు చేరిన వేళ.. యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలోని కొందరు ఇస్లాంలోకి మారి...
1 2 3 4 5 10
Page 3 of 10