చేతిపై రేపిస్ట్ కలీమ్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య!
కౌశాంబీ: రెండేళ్ళుగా అత్యాచారానికి గురవుతున్న ఓ బాధితురాలు... తన చేతిపై నిందితుడి పేరు రాసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబీలో వెలుగుచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు వేధింపులకు గురవుతున్నట్టు తల్లిదండ్రులకు ముందే తెలిసినా వారు పోలీసులకు ఫిర్యాదు...