archiveUTTAR PRADESH

News

మదర్సాలకు ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత: యోగి సర్కార్ కీలక నిర్ణయం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మదర్సాలకు గ్రాంట్ల విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచనల నిర్ణయం తీసుకుంది. యూపీలోని 558 మదర్సాలకు గ్రాంట్లు నిలిపివేసే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మదర్సాలకు నిధులు అందించే అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ...
News

మదర్సాల్లో జాతీయ గీతాలాపన చేస్తే తప్పేంటి? కేంద్ర మంత్రి సాద్వీ నిరంజన్ సూటిప్ర‌శ్న‌

ల‌క్నో: యూపీలోని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసిన తర్వాత సమస్య ఏమిటని కేంద్రమంత్రి సాద్వీ నిరంజన్‌ ప్రశ్నించారు. అన్ని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి...
News

తాజ్ మహల్ లో మూసివున్న 20 గదులను తెరవాలి – అలహాబాద్ హైకోర్టులో పిటిషన్

* అందులో హిందూ దేవతల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయి ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 20 గదులను తెరవాలని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని...
News

గోరఖ్‌నాథ్ మఠం నిందితుడికి ఐసిస్‌తో సంబంధం

ల‌క్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ మఠం వద్ద కత్తితో దాడి చేసిన అహ్మద్ ముర్తజాకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆయన నిధులను...
News

మసీదులకు అక్రమంగా అమర్చిన లౌడ్ స్పీకర్లు తొలగించాలి

ల‌క్నో: మసీదుల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన లౌడ్‌స్పీకర్‌లు, మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ లిమిట్ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగించేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ హోం శాఖ పోలీసులను ఆదేశించింది....
News

కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం ఆలయాలు కూల్చేశారన్న కాంగ్రెస్‌!

ల‌క్నో: కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 200 దేవాలయాలను కూల్చివేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శనివారం నాడు.. ఆలయ కూల్చివేతకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాశీ విశ్వనాథ్...
News

అయోధ్య రామాలయానికి కంచుకోటలా భద్రత

అయోధ్య‌: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ నిర్మాణ పనులు అత్యంత వేగంగా, ప్రణాళికాయుతంగా సాగుతున్నాయి. ఈ ఆలయానికి కంచుకోట వంటి భద్రతా వలయం ఉంటుంది. రామజన్మభూమి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మాణపనులను వేగిరపర్చారు. ఇప్పుడు పనులు తుది దశకు చేరుకున్నాయి. జన్మభూమి దేవాలయ కమిటీ...
News

అసొం అడ‌వుల్లో గోమాత స్మ‌గ్ల‌ర్లు అక్బ‌ర్‌, స‌ల్మాన్ హ‌తం!

గువాహ‌టి: ఉత్తరప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ గోమాత స్మగ్లర్లు అక్బర్, సల్మాన్ అసొంలో హ‌త‌మ‌య్యారు. కోక్రాఝర్ జిల్లాలో దుండగులు జరిపిన ఆకస్మిక దాడిలో వీరిద్దరు మరణించారు. ఇదే సంఘ‌ట‌న‌లో నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. అక్బర్ బంజారా, సల్మాన్ బంజారా ఇద్దరూ సోద‌రులు....
News

మతపరమైన ఉత్స‌వాల‌కు యోగి స‌ర్కార్ కొత్త నిబంధనలు

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలు, ఊరేగింపులకు నిర్వాహకుల నుంచి తప్పనిసరిగా అఫిడవిట్ (ప్రమాణపత్రం) తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం రాత్రి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి యోగి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్ళీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల కలకలం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు...
1 2 3 4 5 6 10
Page 4 of 10