archiveUTTAR PRADESH

News

ఉత్తరప్రదేశ్‌లో ఒకేసారి 3,003 వివాహాలు

గాజియాబాద్: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గాజియాబాద్​లో సామూహిక వివాహాలు జరిపించింది. ఈ వివాహ వేడుకలో వివిధ మతాలకు చెందిన 3,003 జంటలు ఒక్కటయ్యాయి. 'ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్​ యోజన' కింద గాజియాబాద్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో ఒక్కటైనవారికి ప్రభుత్వం...
News

400 మంది బలవంతపు మతమార్పిడి… 9 మందిపై కేసు!

బ్రహ్మపుత్రి: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బలవంతపు మత మార్పిడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో ఆదుకుంటామనే మిషతో సుమారు 400 మందిని క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు...
News

ములాయం సింగ్​ యాదవ్​ కన్నుమూత

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌(82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.....
News

శరవేగంగా అయోధ్య రామమందిర ప‌నులు

అయోధ్య: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన...
News

ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఒక జైలర్‌ను పిస్తోల్‌తో బెదిరించిన కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. గత ఏడాది ముక్తార్ అన్సారీ అప్పగింతకు సంబంధించి పంజాబ్,...
News

అయోధ్యలో 251 మీటర్ల రాముడి ప్రతిమ

అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్​ కేవడియాలోని సర్దార్​ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి,...
News

అర్ధ‌రాత్రి రోడ్డుపై సామూహిక న‌మాజ్!

వీహెచ్‌పీ కార్యకర్తల సహాయంతోపోలీసులకు అప్పగించిన గ్రామస్థులు ల‌క్నో: ‘నమాజ్’ పేరుతో అర్ధరాత్రి రోడ్డును ఆక్రమించి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ప్రయివేట్ ట్రావెల్స్...
News

అర్బాజ్ ఖాన్ టార్గెట్ హిందూ అమ్మాయిలే…

బుదౌన్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బుదౌన్‌లో అర్బాజ్ ఖాన్ అనే వ్య‌క్తి హుక్కా బార్‌ను నిర్వహిస్తున్నాడు. ఘోర‌మైన విష‌యం ఏమిటంటే, ఈ బార్‌కి కేవ‌లం హిందూ అమ్మాయిల‌కే అనుమ‌తి ఉంద‌ని ష‌ర‌తు పెట్టాడు. దీంతో ఎంతో మంది హిందూ అమ్మాయిలు వీడి బారిన ప‌డి...
News

బుర‌ఖా ధ‌రించి, అమ్మాయిలను వేధిస్తున్న మహ్మద్ సొహైల్!(వీడియో)

ఉత్తరప్రదేశ్: బుర‌ఖా ధ‌రించి, అమ్మాయిలను వేధిస్తున్న యువకుడిని స్థానికులు దేహ‌శుద్ధి చేశారు. 19 ఏళ్ళ‌ మహ్మద్ సొహైల్ హిజాబ్ ధరించి, విద్యాసంస్థల ద‌గ్గ‌ర‌కు వెళ్ళి విద్యార్థులను వేధించాడు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బిజ్నోర్‌లోని నజీబాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. నజీబాబాద్‌లోని పఠాన్‌పురా మొహల్లాకు...
News

వివాదాస్పద జర్నలిస్టుకి సుప్రీం బెయిల్

ఉత్తరప్రదేశ్‌లోని హథరాస్ ‌లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందినట్లుగా ప్రచారమైన దళిత యువతి ఉదంతాన్ని కవర్‌ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్ధీఖ్‌ కప్పన్ ‌కు సుప్రీంకోర్టు ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కప్పన్ ‌ను మూడు...
1 2 3 10
Page 1 of 10