archiveUTTAR PRADESH

News

హిందూ యువకుడిని ప్రేమించిందని ఇద్ద‌ర్నీ చంపేశారు…

ముస్లిం మూక దారుణ చ‌ర్య‌ యువ‌తి తండ్రే ప్ర‌ధాన నిందితుడు బస్తీ: పరువు హత్యకు మరో ప్రేమ జంట బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని పదారియా చేట్‌సింగ్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది. వేరే మతం వ్యక్తిని ఇష్టపడిందని అమ్మాయి కుటుంబ...
News

ఉత్తర ప్రదేశ్ లో ఐఈడీ కలకలం… ఐసీస్ ఉగ్రవాది అరెస్టు

ఉత్తరప్రదేశ్ లో ఐఈడీ కలకలం రేపింది. ఐసిస్ తో లింకులున్న ఓ ఉగ్రవాదిని యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం అరెస్టు చేసింది. ఆజంగఢ్ లోని ముబారక్ నగర్ నుంచి నిందితుడు షాబుద్దీన్ ను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల...
News

ఉత్తర ప్రదేశ్‌లో నీటిపై తేలియాడే రామసేతు రాయి… పూజలు చేస్తున్న భక్తులు

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్‌ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం...
News

కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత ‘త్రిపుల్ తలాక్​’!

ల‌క్నో: ఉత్తర‌ప్రదేశ్​ గోండా జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురాలేదని భార్యపై బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఆ తర్వాత బాధితురాలికి 'త్రిపుల్ తలాక్​' చెప్పి విడాకులు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... లఖ్​నవూకు...
News

కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి!

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. హరిద్వార్​లో కావడ్ యాత్రకు వెళ్ళి తిరిగి గ్వాలియర్​లోని తమ ఇళ్ళ‌కు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు...
News

హిందూ తల్లీకుమార్తెలను చంపిన ముస్లింలు

సుల్తాన్‌పూర్: ఒక మహిళతో పాటు ఆమె 21 ఏళ్ళ‌ కుమార్తెను హత్య చేసిన కేసులో టెంట్ హౌస్ యజమానితో పాటుగా అతని ఇద్దరు సోదరులను ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సోదరులను ఇర్ఫాన్ (టెంట్ హౌస్ యజమాని), సదన్,...
News

పొలంలో 4 వేల ఏళ్ళ‌నాటి ఆయుధాలు

ల‌క్నో: ఉత్తర‌ప్రదేశ్‌లో 4వేల ఏళ్ళ‌నాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి. మెయిన్‌పురి జిల్లాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్​ఐ) అధికారుల బృందం వీటిని గుర్తించింది. కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈనెల 10న బహదూర్‌ సింగ్‌ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని...
News

మదర్సాలలో యోగ డే

యోగా చేయాలంటూ యాజమాన్యాలకు ఆదేశాలు ల‌క్నో: అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సుమారు 16,000 మదర్సాలలో యోగా నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ యోగా బోర్డు యోగా చేయాలని అంటూ మదరసాలకు ఆదేశాలు జారీ చేసింది. మదరసాలలో యోగా...
News

9 ఏళ్ళ అనాథను వేధించి, ఇస్లాంలోకి మార్చారు.!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో అనాథను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినందుకు, సున్తీ చేయించినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. తొమ్మిదేళ్ళ బాలుడిపై శారీరకంగా దాడి చేసి, హింసించి ముస్లిం దంపతులకు అమ్మేశారు. అనాథ‌ను దత్తత తీసుకున్న దంపతులు దుర్భాషలాడి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపిస్తూ...
News

బుల్డోజింగ్ పై స్టే ఇవ్వలేం: స్పష్టం చేసిన సుప్రీం

నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనల పేరుతో ఇటీవల యూపీలో రాళ్ళ దాడులు, విధ్వంసానికి పాల్పడ్డ ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ జమియత్-ఉలేమా-ఏ-హింద్ సంస్థ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ పై స్పందించాలని, 3 రోజుల్లో...
1 2 3 4 10
Page 2 of 10