శ్రీవారి దర్శనం నిబంధనల తొలగింపు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిబంధనలు తొలగించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడిన వారిని దర్శనానికి అనుమతించని విషయం తెలిసిందే. తాజాగా అమల్లో ఉన్న...