archiveTELANGANA

News

ఆత్మహత్యలు, అత్యాచార ఘటనలపై నివేదిక కోరిన గవర్నర్

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో ఇటీవల జరిగిన వరుస ఆత్మహత్యలు, పరువు హత్య, అత్యాచార ఘటనలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఘటనలపై నివేదికలు ఇవ్వాలని గురువారం ఆమె అధికారులు ఆదేశించారు. ఖమ్మంలో జరిగిన సాయిగణేశ్​ ఆత్మహత్య, కామారెడ్డిలో తల్లీకొడుకు ఆత్మహత్య, భువనగిరిలో జరిగిన...
News

రాజాసింగ్‌పై కేసు కొట్టివేత

భాగ్య‌న‌గ‌రం: బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌పైన వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌ పైన ఉన్న కేసులను దాచి పెట్టారని అప్పట్లో టీఆర్ఎస్ తరుఫున గోశామహాల్ నుంచి పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కేసు వేశారు. 51 కేసులు...
News

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటానికి ప్రయత్నించిన ముష్కరుడికి 16 ఏళ్ల జైలు శిక్ష…

* హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలని ప్రయత్నించిన అజీజ్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నిన కేసులో నిందితుడు అబ్దుల్‌ అజీజ్ ‌కు తెలంగాణలోని నాంపల్లి కోర్టు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతానికి...
News

నేటి నుండి మేడారం జాతర!

భాగ్య‌న‌గ‌రం: `తెలంగాణ కుంభమేళా’గా భావించే ములుగు జిల్లా మేడారం మహాజాతర నేడే ప్రారంభం కానున్నది. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో కొన్ని రోజులుగా మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోరిన కోరికలు...
News

ప్రధానిపై కేటీఆర్ ట్వీట్ … మండిపడుతున్న బీజేపీ

భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై బిజెపి మండిపడుతోంది. దానితో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంటున్నది.. ఈ అంశంపై సోమవారం కేటీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మధ్య ‘ట్విటర్‌...
News

మేడారం జాతరకు కోటి మంది భక్తులు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల‌ 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు....
News

ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం

భాగ్య‌న‌గ‌రం: తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్న‌ట్టుగానే తెలంగాణ‌లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశ‌పెట్టాల‌ని యుగ తులసి, సేవ్‌ ఫౌండేషన్ నిర్వ‌హ‌కుడు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. అర‌ణ్య భ‌వ‌న్‌లో యుగ తులసి...
News

అంతరిక్షంలోకి తెలుగు సంతతి వ్యక్తి

ఆర్నెల్ల పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండనున్న రాజాచారి వాషింగ్టన్‌: ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ రోదసీ యాత్రల సంస్థ తాజాగా ఎండ్యూరెన్స్‌ వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపింది. ఈ నౌకలో భారత సంతతికి చెందిన రాజాచారి కూడా ఉన్నారు. భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న...
News

హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. 12 మండలాలతో హన్మకొండ జిల్లా, 15 మండలాలతో వరంగల్ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు...
News

తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు.‌.‌ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా భారీగా...
1 2 3 4 5
Page 4 of 5