archiveTELANGANA

News

తెలంగాణలో రాతి యుగం నాటి ఆనవాళ్ళు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం జిన్నెలగూడెంలో రాతియుగం నాటి సమాధుల ఆనవాళ్లను, రాతి చిప్పలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. గ్రామంలోని ఓ రైతు పొలం దున్నుతున్న సమయంలో రాతిచిప్పలు బయటపడ్డాయి. వాటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం...
News

రాష్ట్ర ప్రభుత్వాల గ్లోబల్ గప్పాలకు స్పందనేదీ?

కోటి కొవిడ్‌ టీకా డోసులు కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానిస్తే ఎలాంటి స్పందన రాలేదు. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఈరోజు సాయంత్రంతో ముగియగా.. ఒక్క ఫార్మా సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసేందుకు ముందుకు...
News

మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న పాస్ట‌ర్ పై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు

అమాయ‌కుల క‌ష్టాల‌ను ఆసరాగా చేసుకుని బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న ఒక పాస్ట‌ర్‌ను స్థానిక హిందువులు, వి.హెచ్‌.పి నాయ‌కులు అడ్డుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో జ‌రిగింది. వి.హెచ్.‌పి నాయ‌కులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం విజ‌య‌వాడ‌కు చెందిన పాస్ట‌ర్ ర‌వికుమార్ ప్ర‌తీ ఆదివారం...
News

భైంసాలో మళ్లీ ఘర్షణలు… కత్తులతో ముస్లిం యువకుల స్వైర విహారం

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆదివారం జుల్ఫికర్‌ కాలనీలో జరిగిన చిన్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారి పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. వివరాల్లోకి వెళ్తే.. రాత్రి 7.30 గంటల సమయంలో కొందరు ముస్లిం...
News

అనాథాశ్రమం ముసుగులో మత మార్పిడి

పేద పిల్లలకు ఆశ్రయం ఇచ్చే పేరుతో అనాథ శరణాలయంలో చేర్చుకుని అనంతరం వారిని మత మార్పిడులకు గురి చేస్తున్న తొమ్మిదిమంది ముఠాను హైదరాబాదు సమీపంలోని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ముఠా సభ్యులు అనాథ శరణాలయం...
News

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాల వద్ద భారీగా వరుసలు కట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత...
News

కాషాయ రంగు టోపీ, బొట్టు పెట్టుకున్నారని అరెస్టు చేశారు……

మానవత్వంతో సేవ కార్యాక్రమాలు చేసేవారు నుదిటిపై బొట్టు, తలపై కాషాయపు రంగు టోపి పెట్టుకోకూడదా అలా పెట్టుకుంటే పోలీసులు కేసులు పెడతారా లాక్  డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో నిజామాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన అవుననే చెబుతోంది . సెక్యులర్...
News

ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోలు హతం

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ వాసి చుక్కాలుగా గుర్తించారు. మరో మావోయిస్టు వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో...
News

తెలంగాణ బీజేపీ నేతల అరెస్టు

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి భాజపా పిలుపునివ్వడంతో ఆపార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అసెంబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ... అసెంబ్లీ పరిసర ప్రాంతాల వరకు భాజపా నాయకులు,...
News

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. వివిధ జిల్లాల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. బలగాలతో ఎక్కడికక్కడ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం...
1 3 4 5
Page 5 of 5