archiveTELANGANA

News

బీజేపీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో నేడు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరుగుతోంది. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కు అనేకానేక ప్రణామాలు......
News

తెలంగాణ : జాతీయ సమైక్యతా ర్యాలీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత

* ఇద్దరి పరిస్థితి విషమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీలో సుమారు 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రతతో విద్యార్థులు డీహైడ్రేషన్ ‌కు గురై కిందపడిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో సుమారు 20మందికి కింద పడిపోయిన...
News

ఆ ఊరి నిండా ఆలయాలే

* ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనుమరుగైపోతున్న పురాతన సంపద ఆ ఊరు ఒక్కటే కానీ.. ఆ ఊళ్ళో నాలుగొందల ఆలయాలున్నాయ్. భూమి మీదే కాదు నేల కిందా ఆలయాలెన్నో లెక్కే లేదు. ఆ ఊళ్ళో ఒక్క నంది విగ్రహాలే వంద బయట పడ్డాయంటే......
News

పాతరాతియుగం నాటి మానవాకృతి స్మారకశిల గుర్తింపు

చేతులు చాచిన మానవరూపం మాదిరిగా కనిపిస్తున్న రాయి ఇది. పంటపొలాల్లో ఏర్పాటు చేసే దిష్టిబొమ్మలాంటిది కాదు, ఏ దేవతా శిల్పమో కూడా కాదు. ఇది పాతరాతి యుగం నాటి మానవ స్మారకశిల. ఆదిమానవులు తమ సమాధుల వద్ద నిలువురాళ్లు పాతే పద్ధతి...
News

ఆర్ఎస్ఎస్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు

నాగ్‌పూర్‌: ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ తరహాలో ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 17 దాకా (హైదరాబాద్‌ స్టేట్‌ విలీనమై 75 ఏళ్ళు పూర్తయ్యే దాకా) ఏడాదిపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నైజాం విముక్త స్వతంత్ర ఉత్సవాల పేరిట చేపట్టాలని...
News

అమిత్ షా దృష్టికి తెలంగాణలో తాజా పరిణామాలు…

భాగ్య‌న‌గ‌రం: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజ కీయ, శాంతిభద్రతల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక నివేదిక ఇచ్చినట్టు...
News

భద్రాద్రి రామయ్య ఆలయ ప్రాంగణంలో తొలిగిన వరద నీరు

భద్రాచలం: భద్రాచలం గుడి దగ్గర నీరు పూర్తిగా తొలగింది. గుడి కరకట్టను ఆనుకుని గోదావరి ఒడ్డునే ఉంటుంది. దీంతో వరద నీరు కాకుండా, ఇతరత్రా లీకేజీల వల్ల గుడి చుట్టూ నీరు చేరింది. భారీ మోటార్లతో ఆ నీటిని తోడారు. ఇవాళ...
News

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌పై వైజ్ఞానిక ప్రదర్శన

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని హైదరాబాద్ బండ్లగూడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ద‌క్షిణాది ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ఆజాదీకా అమృతమహోత్సవాలను నిర్వహించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు సంచాలకులు జనరల్ జనార్ద‌న్‌ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ రిసోర్స్...
News

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యం: ప్రధాని మోదీ

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చానని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. అలా జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆవిష్కరణల...
News

తెలంగాణలో ప్రారంభమైన బోనాల మహోత్సవం

భాగ్య‌న‌గ‌రం: భాగ్యనగర వైభవం.. తెలంగాణ ప్రత్యేకమైన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక కోట గోల్కొండ నుంచి తొలిబోనం బయల్దేరింది. హైదరాబాద్‌లో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రెండేళ్ళుగా కరోనాతో...
1 2 3 4 5
Page 2 of 5