archive#PM

News

ఆయుష్ కుండల్‌ ప్రతిభ అమోఘం: ప్రధాని

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దివ్యాంగుని ప్రతిభను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కలిసి, మాట్లాడిన మధుర క్షణాలు ఎన్నటికీ మరపురాబోవని తెలిపారు. కాలి వేళ్ళతో అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీస్తున్న ఆయన అందరికీ ప్రేరణనిస్తున్నారని,...
News

ప్రధాని… మీకు తోడుగా మేమున్నామంటున్న భారత ప్రజలు

పీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రతిపక్షాల ఆరోపణలను లక్ష్యపెట్టని ప్రజలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రారంభించిన పీఎం కేర్స్ నిధులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగి రూ.10,990 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఫండ్​ నుంచి మొత్తం...
News

దేశవ్యాప్తంగా ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు

* నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశానికి నేతాజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న 'పరాక్రమ్ దివస్'...
News

సాంకేతిక ప్రపంచానికి బహుమతులు ఇచ్చిన ఐఐటీ కాన్పూర్

ప్రధాని నరేంద్ర మోదీ కాన్పుర్: సాంకేతిక ప్రపంచానికి ఐఐటీ కాన్పూర్ వెలకట్టలేని బహుమతలను అందజేస్తోంద‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు తనకు రెట్టింపు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఓ వైపు కాన్పూర్​లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.....
News

ప్రధాని కీర్తికి భంగం వాటిల్లనివ్వం

రాకేష్ టికాయత్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రైతులు క్షమాపణలు కోరుకోవడం లేదని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు. విదేశాల్లో ఆయనకున్న పేరుప్రఖ్యాతలకు భంగం కలిగించడం తమకు ఇష్టం లేదని, అందుకే క్షమాపణలు వద్దని...
News

ఒమిక్రాన్ కలకలం… దేశ పరిస్థితులపై ప్రధాని సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 250కి చేరువైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో బుధవారం నాటికి 213 మందికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్యారోగ్య...
News

కొవిడ్‌పై ప్ర‌ధాని స‌మీక్ష‌

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' కలవరపెడుతున్న వేళ ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో దేశంలో...
News

క్రిప్టో కరెన్సీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్‌’ సదస్సులో వర్చువల్‌గా మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీపై ప్రధాని మోదీ తొలిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కరెన్సీ తప్పుడు వ్యక్తుల...
News

19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్‌ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ...
News

అభివృద్ధికి చిరునామా గోవా

‘ఆత్మనిర్భర భారత్‌’ లబ్ధిదారులతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయంపూర్ణ అనే పథకం మహిళాసాధికారతకు కృషి చేస్తుంది... కేంద్రలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంది. దీంతో గోవాలో అభివృద్ధి డబుల్‌ ఇంజన్‌ రైలు వేగంతో పరుగులు పెడుతోంది......
1 2 3
Page 1 of 3