వివేకానంద స్వామీజీ ప్రధాని నరేంద్ర మోదీగా పునర్జమ్మ తీసుకున్నారు.. – బెంగాల్ ఎంపీ సౌమిత్రాఖాన్
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సౌమిత్రాఖాన్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేయగా.. అవి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వామి వివేకానందకు పునర్జన్మ అని ఎంపీ సౌమిత్రాఖాన్ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద...