archive#PM MODI

News

వివేకానంద స్వామీజీ ప్రధాని నరేంద్ర మోదీగా పునర్జమ్మ తీసుకున్నారు.. – బెంగాల్‌ ఎంపీ సౌమిత్రాఖాన్‌

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సౌమిత్రాఖాన్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేయగా.. అవి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వామి వివేకానందకు పునర్జన్మ అని ఎంపీ సౌమిత్రాఖాన్ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద...
News

ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?

ప్రసిద్ది పుణ్యక్షేత్రాలతోపాటు, అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చే గంగా విలాస్ యాత్రను (Ganga Vilas Yatra) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ యాత్రను ప్రారంభించిన మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ టూర్ ఇదని తెలిపారు....
News

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా!

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాలతోనే పర్యటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్‌ కు రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన తెలంగాణ బీజేపీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు...
News

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 26వ జాతీయ యువజనోత్స వేడుకలు ప్రారంభం

కర్నాటకలోని హుబ్బళ్ళిలో 26వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 12వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. స్వామి వివేకానంద ఆదర్శాలు, బోధనలను గౌరవించుకోవడం కోసం ఆయన జయంతి నాడు పాటించే ‘జాతీయ యువజన దినోత్సవం'...
ArticlesNews

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. నిత్య నూతనం.. అధునాతనం!

తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande bharat express) ఈ నెల 19న హైదరాబాద్ (Hyderabad) నుంచి విశాఖ (Vizag)కు పరుగులు పెట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఈ రైలును ప్రధాని...
ArticlesNews

అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం.. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు అవకాశం!

దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడానికి రూపొందించిన 'ఎంవీ గంగా విలాస్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ యానం చేసే విలాసవంతమైన నౌకగా...
News

సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలు.. ఈ నెల 19న ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

భారతీయ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు పెట్టనుంది. ఈ మేరకు వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. తొలుత వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌...
News

నీటి సంరక్షణలో ప్రజల్ని భాగస్వాములను చేయాలి – ప్రధాని మోదీ

నీటి సంరక్షణలో ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే ఫలితాలు ఇవ్వవని... ఈ విషయంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల వారికి కూడా నీటి అవసరాలపై అవగాహన వస్తుందని చెప్పారు. పలు రాష్ట్రాలకు...
News

బ్రిటన్‌ రాజుతో ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్!

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3తో ఫోన్‌లో సంభాషించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ తదితర విషయాలపై...
NewsProgramms

2024 నాటికి దేశంలో 10వేల జన్‌ ఔషధి కేంద్రాలు!

ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన జన్‌ ఔషధి మందుల దుకాణాల సంఖ్యను 2024 నాటికి 10 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 766 జిల్లాలకు గాను 743 జిల్లా...
1 2 3 4 16
Page 2 of 16