అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి.
నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయీ తృతీయ వర్ధంతి. ఆయనకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్ పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్...









