archive#PM MODI

News

విపత్తునష్ట భయం తగ్గింపునకు ఇటలీతో అవగాహన ఒప్పందం

న్యూఢిల్లీ: విపత్తు నష్ట భయం తగ్గింపు, నిర్వహణ రంగంలో సహకారం కోసం భారత గణతంత్రానికి చెందిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌ డిఎంఎ)కు, ఇటలీ గణతంత్రానికి చెందిన డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొటెక్శన్‌ ఆఫ్‌ ది ప్రెసిడెన్సీ ఆఫ్‌...
News

అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ పనులకు ప్రధాని శంకుస్థాపన

లక్నో: అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటి, ఉత్తర్‌ ప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తాలూకు అలీగఢ్‌...
News

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం!

టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్‌ విభాగం నుంచి మరొకటి భారత్‌ ఖాతాలో ప‌డింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో షట్లర్‌...
News

జలియన్ వాలాబాగ్ స్మారకాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

అమృత్ ‌సర్‌లో పునర్నిర్మించిన జలియన్ ‌వాలాబాగ్‌ స్మారక భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేశారు. 1919 ఏప్రిల్‌ 13న బ్రిటిష్‌ సైనికుల దుశ్చర్యకు బలైన అమరులకు ఘన నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం మన...
News

రూ.1.26 లక్షల కోట్ల అభివృద్ధి పనులపై మోడీ సమీక్ష… 14 రాష్ట్రాలు హాజరు

'వన్ నేషన్ వన్ రేషన్' పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సమీక్ష నిర్వహించారు. 37వ ప్రగతి సమావేశంలో భాగంగా... 14 రాష్ట్రాల్లో సుమారు రూ.1.26 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ఎనిమిది ప్రాజెక్ట్ లను సమీక్షించారు. ప్రాజెక్టులు తెలుకున్నారు. ఓఎన్...
News

ఆఫ్ఘన్ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ సుదీర్ఘ చర్చ

ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా చర్చించారు. ఆఫ్ఘన్ సంక్షోభానికి పరిష్కారంపై పుతిన్ తో ఫోన్ లో దాదాపు 45 నిమిషాల...
News

ప్రధానిని కలవడానికి శ్రీనగర్ to ఢిల్లీ పాదయాత్ర….

జమ్మూ కశ్మీర్.. ఒకప్పుడు అక్కడి పరిస్థితులు వేరు.. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు వేరు..! మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యా...
News

విధ్వంసక శక్తుల ఆధిపత్యం ఎన్నాళ్ళో సాగదు – ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు...
News

ప్రధాని మోడీకి ఆలయం కట్టిన అభిమాని – ప్రధాని కార్యాలయం అభ్యంతరంతో విగ్రహం తొలగింపు

మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్‌ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్థలంలో ప్రధాని మోడీకి చిన్న గుడి కట్టిన వార్త దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీని కోసం ఆ అభిమాని రూ.1.6 లక్షలు...
News

ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ అత్యవసర సమావేశం – ఆఫ్గన్ అంశంపై చర్చ

ఆఫ్గనిస్థాన్ లో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా...
1 8 9 10 11 12 16
Page 10 of 16