archiveNIA

News

దేశ‌ద్రోహి అల్తాఫ్‌ హుస్సేన్‌ హరూన్ అరెస్ట్‌

ఏపీ ఇంటెలిజెన్స్ ఘ‌న‌త‌ గోద్రా: దేశ భద్రత రహస్యాలను నౌకాదళ అధికారులు పాకిస్థాన్‌కు అమ్ముకుంటున్న కేసులో గుజరాత్‌లోని గోద్రా నగరంలో ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ నగరంలోని మొహమ్మదీ మొహల్లా ప్రాంతానికి చెందిన అల్తాఫ్‌...
News

కశ్మీర్ లో ఉపాధ్యాయుల హత్యపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు… ఉగ్రవాద సానుభూతి పరులైన 40 మంది టీచర్లకు సమన్లు… 400 మంది అరెస్ట్..

జమ్ముకశ్మీర్​​లో మైనారిటీలపై దాడులు, హత్యల వ్యవహారానికి సంబంధించిన కేసులో 40 మంది టీచర్లకు ఎన్ఐఏ సమన్లు పంపింది. శ్రీనగర్​లోని ఈద్​గఢ్​ ప్రాంతంలో పాఠశాల ఆవరణంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన ప్రిన్సిపాల్​ సుపీందర్​ కౌర్​, ఉపాధ్యాయుడు దీపక్ చంద్ ల​ హత్యలపై...
News

జమ్మూ కాశ్మీర్ లో 14 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న N.I.A

జమ్మూ కాశ్మీర్ లోని 14 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (N.I.A) సోదాలను నిర్వహించింది. జ‌మ్మూలో ఇటీవ‌ల డ్రోన్ల దాడులు చోటుచేసుకున్న నేప‌థ్యంలో N.I.A ఈ సోదాలు నిర్వ‌హిస్తోంది. రెండు కేసులకు సంబంధించి ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. జ‌మ్మూ ఎయిర్ ‌పోర్ట్...
News

ఆరుగురు జిహాదీలను దోషులుగా తేల్చిన గౌహతి ఎన్ఐఏ కోర్టు

2019 లో అస్సాంలోని బార్‌పేట జిల్లాలో అరెస్టయిన బంగ్లాదేశ్ ‌కు చెందిన ఇస్లామిక్ టెర్రర్ సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను మంగళవారం గౌహతిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిన ఉగ్రవాదులు హఫీజుర్ రెహ్మాన్,...
News

తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు.‌.‌ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా భారీగా...
News

ముగ్గురు ఐసిస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

‘ది వాయిస్ ఆఫ్ హింద్’ కేసులో 11.07.2021 ఆదివారం నాడు, ఎన్‌ఐఏ ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. వారు i) అనంతనాగ్ జిల్లాలోని మాగ్రే మోహల్లా అచబాల్ లో నివసించే ఉమర్ నిసార్ S/O నిసార్ అహ్మద్ భట్ ; ii)...
News

భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్​ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సహాయంతో కశ్మీర్​ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్‌...
News

ఉగ్రవాదులకు నిధులు : ఐదుగురు అరెస్టు

జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. అనంతనాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ...
ArticlesNews

ఇంట్లో ‘రా’ ఏజెంట్లు, బయట ఉగ్రకలాపాలు – దర్భంగా కేసులో దిమ్మతిరిగే నిజాలు

దర్భంగా రైల్వేస్టేషన్‌ పేలుళ్ల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన మహమ్మద్‌ నాసర్‌ ఖాన్‌ తన ఇంట్లో వారికి కూడా మస్కాకొట్టాడు. ఇందుకోసం రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ పేరు వాడుకొన్నాడు. తాను...
News

దర్భంగా పేలుడు కేసులో NIA ముమ్మర దర్యాప్తు – ఇద్దరు నిందితుల అరెస్టు

దర్భంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్‌ నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నా తరలించారు....
1 4 5 6 7 8 9
Page 6 of 9