మావోయిస్టు సానుభూతిపరుల విద్రోహ కుట్ర
జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం కర్నూలులో అధికారుల సోదాలు విజయవాడ: రాష్ట్రంలో మావోయిస్టుల విద్రోహ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు భగ్నం చేసింది. ఈ మేరకు కర్నూలులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విరసం నేత పినాకపాణికి ఉదయం 10...









