ఢిల్లీ పేలుడు కేసు NIA కి
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 29న జరిగిన బాంబు పేలుడు ఘటనను ఇకపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో ఐఈడీ పేలుడు జరిగిన...