archiveNIA

News

ఢిల్లీ పేలుడు కేసు NIA కి

దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 29న జరిగిన బాంబు పేలుడు ఘటనను ఇకపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఐఈడీ పేలుడు జరిగిన...
News

PFI బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు

కొన్నేళ్లుగా ఇస్లామిస్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పి.ఎఫ్‌.ఐ) కి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ 100 కోట్లకు పైగా జమైన‌ట్టు ఈ.డి గురువారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.‌ఎ) కోర్టుకు తెలిపింది. ఈ నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి, ఎలా పంపిణీ...
News

బెంగళూరు దాడుల కేసులో SDPI, PFI కార్యకర్తల అరెస్ట్

దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు దాడుల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ దాడులకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఆగ‌స్టు 11న బెంగుళూరు ప‌రిధిలోని...
News

బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ, పి. ఎఫ్. ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఎస్.డి.పి.ఐ (సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీకి సంబంధించిన నాలుగు కార్యాలయాలతో సహా పలు చోట్ల ఎన్‌.ఐ.ఏ( జాతీయ దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించింది. బెంగళూరు నగరాన్ని అట్టుడికించిన ఈ అల్లర్లకు సంబంధించి...
News

ఉగ్ర నిధుల మూలాలకై NIA శోధన

సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న కేసులో జమ్మూ-కశ్మీర్‌లో నిన్న చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు గురువారం కూడా కొనసాగాయి. కశ్మీర్‌ లోయలోని 9 చోట్ల, ఢిల్లీలోని ఒక చోట అధికారులు సోదాలు చేపట్టారు. ఈ...
News

హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులకు జైలు శిక్ష

ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని టోలిచౌకి కి చెందిన షరీఫ్ మౌనిద్ధిన్,...
News

ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

ఐసిస్ తో సంబంధాలున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ గురువారం అరెస్టు చేసింది. నిందితుల్లో అహ్మద్ అబ్దుల్ చెన్నైలోని ఒక బ్యాంకులో వ్యాపార విశ్లేషకుడు కాగా ఇర్ఫాన్ నాసిర్ బెంగుళూరులోని బియ్యం వ్యాపారి అని ఎన్ఐఏ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా...
News

గుంటూరు పోలీసు స్టేషనుపై ముస్లిం యువత దాడి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన  హైకోర్టు

2018లో పాత గుంటూరు పోలీసు స్టేషనుపై ముస్లిం యువత దాడి జరిపిన సంఘటన విదితమే. ఆ దాడిలో పాత్రులైన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా, డిజిపి 17.02.20వ తేదీన సదరు కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. సదరు...
News

బెంగళూరులోని ప్రఖ్యాత మెడికల్ కాలేజీ నేత్ర వైద్య నిపుణుడుగా పనిచేస్తున్న ఐసిస్ ఉగ్రవాది అబ్దుర్ రెహ్మాన్ ను అరెస్టు చేసిన NIA

సిరియా మరియు పశ్చిమ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో సంఘర్షణ ప్రాంతాలలో గాయపడిన ఐసిస్ ఉగ్రవాదులకు సహాయం చేయడానికి వైద్య సంబంధమైన యాప్ లను అభివృద్ధి చేస్తున్న ఐసిస్ ఉగ్రవాది అబ్దుర్ రెహ్మాన్ ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది....
1 6 7 8
Page 8 of 8