archiveMUMBAI

News

‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో ఒక అబద్దమని చెప్పినా సినిమాల నుండే తప్పుకుంటా…

ముంబై: ‘‘ద కశ్మీర్‌ ఫైల్స్‌” సినిమాలోని ఒక్క సన్నివేశమైనా.. ఒక్క డైలాగ్‌ అయినా అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను సినీరంగం నుంచి తప్పుకుంటా. ఇంకెప్పుడూ సినిమాలు తీయను’’ అని బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఉద్వేగంగా సవాల్ చేశారు....
News

”26/11′ కుట్రదారులకు శిక్ష పడాల్సిందే..

న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగి సరిగ్గా 14 ఏళ్ళు. అమాయక ప్రజలపై పాకిస్తానీ ముష్కరులు బాంబు పేలుళ్ళు జరిపి అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకు భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి....
News

శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే…

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాల్కర్ హత్యపై అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ లవ్ జిహాద్ పేరిట ముంబై నుంచి శ్రద్ధాను ఢిల్లీకి తీసుకుపోయిన అఫ్తాబ్‌ 35 ముక్కలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జ్‌లో...
News

జియో నుంచి 5జీ వై-ఫై సర్వీసులు ప్రారంభం

ముంబయి: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సేవలను మరింతగా విస్తరించింది. అందరికీ 5జీని అందుబాటులోకి తీసుకురావలని లక్ష్యంగా పెట్టుకున్న జియో తాజాగా ఈ రోజు జియో ట్రూ 5జీ ఆధారిత వై-ఫై సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జియో చైర్మన్ ఆకాశ్...
News

రూ.120 కోట్ల విలువైన డ్రగ్స్​​ స్వాధీనం

ముంబాయి: మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. ముంబయి గౌడౌన్​లో అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు.....
News

బుర్ఖా వేసుకోలేద‌ని భార్యను చంపిన ఇక్బాల్‌!

ముంబ‌యి: బుర్ఖా వేసుకుని, ముస్లిం సంప్ర‌దాయాలు పాటించ‌డం లేద‌ని ఇక్బాల్ అనే వ్య‌క్తి త‌న భార్య రూపాలీని నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. ఆ మహిళ చేతులు, మెడపై కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ఈ ఘటన ముంబయిలోని చెంబూర్​లో జరిగింది....
News

సినిమా ఫక్కీలో… కిడ్నాపైన కూతురి ఆచూకీ తెలుసుకుని రక్షించుకున్న తండ్రి

* నిందితుడు షాహిద్ ఖాన్ అరెస్టు ఎవరైనా కిడ్నాప్ ‌కి గురైతే దొరకుతారన్న గ్యారంటీ ఉండకపోగా, బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్‌ కేసుల్లో బాధితులను హతమార్చడం, లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో...
News

రూ.316 కోట్లతో వినాయక మండపానికి ఇన్సూరెన్స్

దేశంలోనే అత్యంత ఖరీదైన మండపంగా రికార్డు ముంబయి: గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్‌ దేశం సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు కూడా సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్‌ మూర్తులను ఏర్పాటు చేస్తుండగా, మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్‌లతో...
News

ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్టు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో...
News

ముంబైలో డ్ర‌గ్స్‌, కేర‌ళ‌లో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

ముంబై: ముంబైలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 704 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబై క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా ప్రాంతంలో ఉన్న ఓ డ్రగ్...
1 2 3
Page 1 of 3