ఉత్తరాదిలో ఘనంగా ఛఠ్ పూజ
ముంబై: ఉత్తరాది సహా మహారాష్ట్రలో ఛఠ్ పూజలు ఘనంగా జరిగాయి. వేడుకలు కుంభమేళాను తలపించాయి. దీపావళి పండుగ ఆరురోజుల తర్వాత ఛఠ్పూజ వేడుకలు జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. నాలుగు రోజులపాటు ఈ వేడుకల్లో భాగంగా పుణ్య స్నానాలు చేయటంతోపాటు మహిళలు ఉపవాస...






