archiveMODI

News

రూ.64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్ట్

ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన ప్రధాని వార‌ణాసి: ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను రూ.64 వేల కోట్లతో సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని వార‌ణాసి నుంచి ప్రధాని ప్రారంభించారు. వార‌ణాసిలో రూ.5,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని...
News

మూడు, నాలుగేళ్ళలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు

ప్రధాని నరేంద్ర మోదీ కుషినగర్‌(ఉత్తర ప్రదేశ్‌): రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, సీప్లేన్‌ల కోసం వాటర్‌డ్రోమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని...
News

దేశద్రోహులను వదిలిపెట్టం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాంధీనగర్‌: దేశాన్ని మోసం చేసే వారు ఎంతటి బలవంతులైనా వదిలిపెట్టేది లేదని, అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిబిఐ, సీవీసీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 6-7...
News

ఆఫ్ఘన్‌లకు చేయూత ఇవ్వాల్సిందే…

జీ20 సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్ప‌డింది. అయితే, ఆర్థికంగా మాత్రం ఆఫ్ఘన్లు ఎంతో దీనావస్థలో ఉంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర ఆహార కొరత కారణంగా.. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న...
News

దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కులు

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కుల విషయం ముందడుగు వేసింది. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది ఉత్పాదకత ఆధారిత బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 11...
News

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద.. 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను డిజిటల్‌ వేదికగా ప్రారంభించనున్నారు. అనంతరం వారితో వర్చువల్‌ సమావేశం నిర్వహిస్తారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌...
News

పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం

దుబాయ్‌ ఎక్స్పోలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం లాంటిదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రారంభమైన దుబాయ్‌ ఎక్స్‌పో ఆయన మాట్లాడారు. యూఏఈ, దుబాయ్‌లతో భారత్‌కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర...
News

ప్రాథమిక పాఠశాలల్లోనూ భోజనం

ప్రధాని పోషన్‌ అభియాన్‌గా పేరు మార్పు కేంద్రం కీలక నిర్ణయం న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలవుతున్న ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే అమలవుతున్నర మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసింది....
News

చరిత్రలో పార్లమెంట్ నిర్మాణ కూలీల పేర్లు

ప్రధాని మోదీ వెల్ల‌డి న్యూఢిల్లీ: పార్లమెంట్‌ కొత్త భవన నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బంది సేవలకు చరిత్రలో చోటు కల్పించాలని ప్రధాని మోదీ కోరారు. వారంతా ఒక చారిత్రక, పవిత్రకార్యంలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. వారి సేవలు కలకాలం గుర్తుండిపోయేందుకు వీలుగా ప్రత్యేకంగా డిజిటల్‌...
News

ఉగ్రవాదానికి కేంద్రంగా ఇస్లామాబాద్‌

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారిస్‌ ఆరోపణ వాషింగ్టన్‌ డిసి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా.. ఉగ్రవాదంలో పాకిస్థాన్‌ పాత్రను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రస్తావించారు. ఉగ్రవాద ముఠాలకు ఇస్లామాబాద్‌ మద్దతు, సాయంపై పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ...
1 14 15 16 17 18
Page 16 of 18