archiveMODI

News

అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్టు వెల్లడిరచారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్టు మోదీ...
News

24న మోడీ, జోబైడెన్ సమావేశం

వైట్ హౌస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. ఈ నెల 24 (శుక్రవారం) ఇరు దేశాల అధినేతలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు. క్వాడ్ దేశాల స‌ద‌స్సు సంద‌ర్భంగా రెండు దేశాల నేతలు భేటీ...
News

సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

విలేఖర్ల సమావేశంలో చిన్నజీయర్‌ స్వామి వెల్లడి భాగ్యనగరం: ఇక్కడి శంషాబాద్‌లోని ముచ్చింతల్‌ శ్రీరామనగర్‌లో 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకల ఆహ్వాన పత్రాలను ప్రముఖులకు అందించారు. అతిపెద్ద సమాతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన...
News

భారత భాగస్వామ్యం కోసం అమెరికా నిరీక్ష‌ణ‌

న్యూఢిల్లీ: భారత్​తో భాగస్వామ్యం కోసం అమెరికా ఆసక్తితో ఉందని, అందుకు మొత్తం జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అమెరికా-ఇండియా బిజినెస్​ కౌన్సిల్ అధినేత నిశా బిస్వాల్ అన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు భవిష్యత్తులో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవటంపైప్రధానంగా దృష్టిసారించినట్టు చెప్పారు. అమెరికా...
News

ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి!

ఎస్‌సీఓ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి నెలకొంటుందని, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై సహకార సంస్థ(Shanghai...
News

లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు

ప్రారంభించిన ప్రధాని పార్లమెంట్ కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసద్ టీవీ ప్రసారాలను బుధవారం ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని...
News

ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 23 లేదా 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని...
News

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం!

టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్‌ విభాగం నుంచి మరొకటి భారత్‌ ఖాతాలో ప‌డింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో షట్లర్‌...
News

విధ్వంసక శక్తుల ఆధిపత్యం ఎన్నాళ్ళో సాగదు – ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు...
News

మోడీని అవమానించారనే కేసులో న్యాయస్థానం ముందు రాహుల్ హాజరు..

మోడీ ఇంటి పేరున్న వారందరినీ అవమానించారని... వారి పరువుకు నష్టం కలిగించారనే కేసులో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ రోజు సూరత్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ గుజరాత్‌ అధ్యక్షుడు అమిత్‌ చావ్డా వివరాలు...
1 15 16 17 18
Page 17 of 18