archiveMODI

News

భారత్-మధ్య ఆసియా దేశాల మధ్య తొలి సదస్సుకు మోడీ నేతృత్వం

ప్రాంతీయ శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచన.. న్యూఢిల్లీ: సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్​కు సెంట్రల్​ ఆసియా ప్రధాన కేంద్రంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​-సెంట్రల్​ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్​గా నేతృత్వం వహించి పలు అంశాలపై...
News

భారత కీర్తి, ప్రతిష్ఠలు సర్వనాశనం చేసేందుకు ప్రయత్నాలు

హెచ్చ‌రించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వనాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో...
News

రిపబ్లిక్ డేకు ఉగ్ర ముప్పు!

ఇంటెలిజెన్స్ హెచ్చరిక న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీఅత్యంత రహస్యంగా...
News

ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలు

లక్షలాది మందికి ఆయన ధైర్యాన్నిచ్చారని కొనియాడిన మోడీ న్యూఢిల్లీ: సిక్కుమత 10వ గురువు గురు గోవింద్​ సింగ్ 355వ​ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు . గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్ చేశారు...
News

ప్రధాని కీర్తికి భంగం వాటిల్లనివ్వం

రాకేష్ టికాయత్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రైతులు క్షమాపణలు కోరుకోవడం లేదని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు. విదేశాల్లో ఆయనకున్న పేరుప్రఖ్యాతలకు భంగం కలిగించడం తమకు ఇష్టం లేదని, అందుకే క్షమాపణలు వద్దని...
News

ప్రపంచ దిగ్గజాలుగా భారత కంపెనీలు మారాలి

కార్పొరేటర్లకు సూచించిన మోడీ న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఉత్తమ అయిదు కంపెనీల్లో భారత్‌కు చోటుండేలా సమష్టిగా కృషి చేద్దామని కార్పొరేటర్లకు మోడీ సూచించారు. నిబంధనల భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని, ఏవేవి పరిహరించవచ్చో తెలపాలన్నారు. ముందస్తు బడ్జెట్‌ సంప్రదింపుల్లో...
News

అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో మోడీ సమావేశం

బడ్జెట్ నేపథ్యంలో కీలక భేటీ, సూచనలు, సలహాలు విన్న ప్రధాని న్యూఢిల్లీ: 2022-23 బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న ముందస్తు చర్చల్లో ప్రధాని మోదీ అగ్రశ్రేణి పెట్టుబడిదార్లతో భేటీ అయ్యారు. దిగ్గజ ప్రైవేట్‌ ఈక్విటీ/వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన పెట్టుబడులకు...
News

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం నగడగ్ పెల్ గి ఖోర్లో లభించింది. ఈ మేరకు భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.‘‘భూటాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పేరును ఎంపిక...
News

భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని పెద్ద పీట

పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం ఈ నెల 13న మోదీ పర్యటన కాశీ: ప్రధానమంత్రి మోదీకి ఆధ్యాత్మిక నగరమైన కాశీతో లోతైన అనుబంధం ఉంది. ఆయన ప్రధాని కాకముందు బాబా విశ్వనాథ్‌ను దర్శించుకోవడానికి చాలాసార్లు వచ్చారు. ప్రధాని అయిన తర్వాత...
News

అమరవీరులకు ఘన నివాళి అర్పించిన మోదీ

న్యూఢిల్లీ: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో వీరి భౌతిక కాయాలకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్...
1 12 13 14 15 16 18
Page 14 of 18