భారత్-మధ్య ఆసియా దేశాల మధ్య తొలి సదస్సుకు మోడీ నేతృత్వం
ప్రాంతీయ శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచన.. న్యూఢిల్లీ: సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్కు సెంట్రల్ ఆసియా ప్రధాన కేంద్రంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్-సెంట్రల్ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్గా నేతృత్వం వహించి పలు అంశాలపై...









