archive#LATEST NEWS

News

ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్లలో భక్తులకు అవస్థలు.. ఇక బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలకు అడ్డేలేదు?

కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్లలో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఏటా తిరునాళ్ల రెండో రోజు సాయంత్రానికి ఊయల ఉత్సవం ముగించుకుని అమ్మవారు ఆలయ ప్రవేశం చేయటం ఆనవాయితీ. అయితే.. ఈ ఏడాది రెండో రోజు అనగా.. బుధవారం రాత్రి 8గంటలు...
News

అయోధ్యకు చేరిన సాలగ్రామ శిలలు.. త్వరలోనే రాముడి విగ్రహం రెడీ!

ఉత్తరప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరం వద్దకు నేపాల్ ప్రభుత్వం అందజేసిన సాలగ్రామ శిలలను తీసుకొచ్చారు. లారీలలో ఆ శిలలను తీసుకొస్తున్న సమయంలో భక్తులు భారీగా తరలివచ్చి దారివెంట బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం...
News

జమ్మూలో భారీ హిమపాతం.. నాలుగు జిల్లాలకు హెచ్చరికలు! ఇప్పటికే ఇద్దరు మృతి!

జమ్మూ కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తున్న దృష్ట్యా నాలుగు జిల్లాల్లో ప్రమాద హిమపాతం హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో జమ్మూ కశ్మీర్ లోయలోని బారాముల్లా, గందర్‌బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయితో...
News

పాక్‌లో ఉగ్రవాద బీజాలను ప్రభుత్వాలే నాటాయన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి.. ఇప్పుడిప్పుడే పాకిస్థాన్‌ బుద్ది తెచ్చుకుంటోంది!

పాకిస్థాన్ నేతలు అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం ముదరడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ... భారత్‌తో యుద్ధాలు చేయడం వల్ల గుణపాఠం నేర్చుకున్నామన్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ పెషావర్‌లోని మసీదులో...
News

సనాతన ధర్మమంటే మానవత్వమే.. మత మార్పిడిపై కీలక వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మత మార్పిడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టం 2020 నవంబర్ నుంచే యూపీలో అమల్లో ఉందని చెబుతూనే.. ఎవరినీ బలవంతంగా మతం మార్చరాదని, అలా చేస్తే పదేళ్ల జైలు శిక్ష...
News

బొట్టు, గోరింటాకు పెట్టుకున్నందుకు విద్యార్థినులకు జరిమానా… వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం! కర్నూల్‌లో ఘటన!

కర్నూలు డీఎంహెచ్ కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం కూడా కల్పించారు. ఈ కోర్సుకు ప్రిన్సిపల్‌ మరియు హాస్టల్‌ వార్డెన్‌గా విజయ సుశీల అనే...
News

కన్నుల పండువగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

నారసింహుని క్షేత్రాల్లో అగ్రగామిగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కల్యాణోత్సవ శోభతో కళకళలాడింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ సకల దేవతల ఆశీర్వచనాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిలను మంగళవారం రాత్రి స్వామి వారు పరిణయమాడారు. వైఖానస ఆగమానుసారం, వైష్ణవ...
News

రూ.10 కోట్లతో యానాంలో వెంకన్న ఆలయ నిర్మాణ పనులు

యానాంలోని శ్రీదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయం పునఃనిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఈ నేపధ్యంలో త్వరలో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, టీటీడీ సభ్యుడు మల్లాడి కృష్ణారావు తెలిపారు. తిరుపతిలో...
News

రాఘవేంద్రస్వామి మఠానికి వెండి సింహాసనం బహూకరణ

కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి విలువైన వెండి సింహాసనాన్ని కర్ణాటకలోని వరణాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయ ధర్మాధికారి డా. భీమేశ్వర జోషి విరాళంగా ఇచ్చారు. అదే విధంగా వెండితో తయారు చేసి బంగారు పూత, రత్నాలతో పొదిగిన స్వర్ణ కిరీటాన్ని...
News

ఉయ్యూరులో ఘనంగా ప్రారంభమైన వీరమ్మ తల్లి తిరుణాళ్లు… అద్భుతమైన వీడియో మీ కోసం!

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు పట్టణంలో వీరమ్మ తల్లి తిరుణాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు ఎంతో మహిమ, శక్తిమంతురాలుగా భక్తులు కొలుస్తుంటారు. తొలుత పెనమలూరు ఎమ్మెల్యే...
1 5 6 7 8 9 14
Page 7 of 14