archive#LATEST NEWS

News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సుమారు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 57,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,094 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
News

ముస్లింలు మత విద్వేషాలకు పాల్పడుతూ.. హిందూ మహిళలను అపహరిస్తున్నారు – రామ్‌దేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

ముస్లింలు దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతూ.. హిందూ మహిళలను అపహరిస్తున్నారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లోని బర్మెర్‌లో జరిగిన సాధువుల సమావేశంలో హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి చేయమని హిందూయిజం...
News

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. 11 నెలల్లోనే రూ.1400 కోట్లు!

తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నెల నుంచి ప్రతినెలా వరుసగా వంద కోట్లకు పైబడి ఆదాయం లభిస్తోంది. దీంతో 11 నెలల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.1400 కోట్ల మార్కును...
News

తిరుమలలో ఆటొమెటిక్ యంత్రాలతో త్వరలో లడ్డు తయారీ!

తిరుమలలో లడ్డూ తయారీ కోసం సుమారు రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు నాటికి తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నంబర్‌ 1 స్థాయిలో అభివృద్ధి...
News

ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని ఎన్‌ఐఎకి మెయిల్‌… భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు!

దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి ఒక మెయిల్ వచ్చింది. తాలిబన్ ఉగ్ర సంస్థ సభ్యుడనని పేర్కొంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ హెచ్చరిక మెయిల్ వచ్చినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ...
ArticlesNews

కళా తపస్వి వెళ్లిపోయావా.. నీకిష్టమైన శివయ్య దగ్గరికి!

దర్శకుడు అంటే దార్శనికుడు... ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట ఉండేవాడు.. ఆ విద్యలో కె.విశ్వనాథ్‌ ఎవరెస్ట్‌ అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన...
News

శివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయం ముస్తాబు

శ్రీకాళహస్తి - మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయం ముస్తాబవుతోంది. ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు 14 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీన ఆదివారం స్వర్ణముఖి నదిలో త్రిశూల...
News

సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు

పంజాబ్ అమృతసర్ లోని భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌ బలగాలు.. అమృతసర్ సెక్టార్‌ రియర్ కక్కర్ ప్రాంతంలో చొరబడిన పాక్ డ్రోన్‌ను శుక్రవారం తెల్లవారుజామున కూల్చివేశారు. పాకిస్థాన్ ఈ డ్రోన్ ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాల...
News

లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారిన గవర్నమెంట్ టీచర్… ఆ తర్వాత నలుగురిని హతమార్చి.. పోలీసులకు చిక్కిన వైనం… జమ్మూకశ్మీర్‌లో ఘటన!

పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పాల్సిన ఆ టీచర్‌ తుపాకీ పట్టుకున్నాడు. ఉగ్రవాదం ఎలాంటి దారుణాలకు పాల్పడుతుందో బోధించాల్సిన ఉపాధ్యాయుడు.. బాంబు చేత పట్టుకున్నాడు. అంతేకాదు నలుగురు అమాయాకుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. గతేడాది వైష్టో దేవి యాత్రికుల బస్సుపై బాంబు పేలుడుకు...
News

మహమ్మద్ ప్రవక్త , జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులే – శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వెల్లడి

ఒడిశాలోని పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రవక్త మహమ్మద్, జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులేనని స్వామీజి చెప్పారు. అమెరికా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారన్నారు. స్వామి నిశ్చలానంద సరస్వతి...
1 4 5 6 7 8 14
Page 6 of 14