తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సుమారు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 57,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,094 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....









