బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో ఉగ్రవాదులను గుర్తించాం!: ఐజీపీ
శ్రీనగర్(జమ్మూ- కాశ్మీర్): జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ను హత్య చేసిన ఉగ్రవాదులను గుర్తించామని, వారిని త్వరలోనే మట్టుబెడతామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) కశ్మీర్ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. బ్యాంకర్ విజయ్ కుమార్ రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో...









