archiveISLAMIC TERRORISTS

ArticlesNews

ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి

కాశ్మీర్లో మళ్లీ అలజడి మొదలైంది. అమాయక హిందువుల ఊచకోత మళ్ళీ మొదలైంది. ఒక్క 10 రోజుల వ్యవధిలోనే 8 మంది కాశ్మీరీ హిందువులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఈ దాడుల వెనుక ఉన్నది నిర్ద్వంద్వంగా ఇస్లామిక్ శక్తుల సుదీర్ఘ వ్యూహం మాత్రమే....
News

32 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో నవ్ రెహ్ (నూతన సంవత్సర) వేడుకలు జరుపుకున్న కాశ్మీరీ హిందువులు

దశాబ్దాలుగా తమ స్వస్థలాలకు, సంస్కృతికి, ఆచారాలకు దూరమైన కశ్మీర్ హిందువులు 370 ఆర్టికల్ రద్దుతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో, భరోసాతో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తమ మూలాలను వెదుక్కుంటున్నారు. తమ సంస్కృతిని పునరుజ్జీవింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీనగర్‌లోని దాల్ లేక్ వెంబడి...
News

కశ్మీర్ : భద్రతా దళాలపై ఉగ్రదాడి

జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. శ్రీనగర్ శివారు జెవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలవగా నలుగురి పరిస్థితి తీవ్ర...
News

అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ చివరి జిహాద్‌కు రడీ!

3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌ వీరిలో 40% మహిళలే... వణుకుపుట్టిస్తున్న ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక తిరువనంతపురం: కేరళ గతం నుంచి ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడిది అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారిపోయింది. ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌...
News

దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA

చెన్నైలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ). చెన్నై విభాగం ఎన్​ఐఏ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. బంగ్లాదేశ్ పారిపోతున్న ఉగ్రవాదిని బంగాల్​లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలో బీఎస్​ఎఫ్ జవాన్లు శనివారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్​లోని నగావ్​ పుర్బాపుర్​కు...
News

జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.....
News

పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్..

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ,...
News

జమ్మూలో ముమ్మరంగా తీవ్రవాదుల ఏరివేత… కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. భద్రతాదళాల అదుపులో తీవ్రవాదులు

జమ్మూకాశ్మీర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. భద్రతా బలగాలు తప్పించుకుని తిరుగుతున్న కీలక ఉగ్రవాదిని పట్టుకున్నాయి. రాష్ట్రంలోని కిష్టవర్ జిల్లాలో పోలీసులు హిజ్బుల్ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని శనివారం అరెస్టు చేశారు. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు...
News

జమ్మూలో ఎన్కౌంటర్.. ఇద్దరు పాక్ తీవ్రవాదుల మృతి

జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లా దాదల్ అటవీ ప్రాంతంలోని సుందర్​బని సెక్టార్​లో ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను ఎన్కౌంటర్ చేశాయి భద్రతా దళాలు. ముష్కరులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులైనట్లు రక్షణ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. నాయబ్ శ్రీజిత్ ఎం,...
News

పాక్ కొత్తగా తయారుచేస్తున్న హైబ్రిడ్ ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొంటాం – భారత భద్రతా దళాలు

ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో 'హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌' రూపంలో భద్రతా దళాలు సరికొత్త సవాలును ఎదుర్కొంటున్నాయి. గడచిన కొద్ది వారాలుగా శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లో పలువురిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు క్రమంగా పెరిగిపోయాయి. పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతితో నేరాలకు పాల్పడే యువత సంఖ్య...
1 2 3
Page 1 of 3