archiveINDIA

News

ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం కేంద్రం రూట్ మ్యాప్‌

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ నుంచి భారత ప్రజల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. రొమేనియా, హంగరీ మీదుగా ప్రజలను తరలించాలని భావిస్తోంది. ఈ తరలింపునకు భారత ప్రభుత్వం, హంగరీలోని భారత ఎంబసీ చర్యలు తీసుకుంటున్నాయి. సరిహద్దుకు సమీపంలో ఉండే...
News

ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం వీటో అధికారంతో తీర్మానం వీగిపోయేలా చేసిన రష్యా ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండడం గమనార్హం. తక్షణమే ఉక్రెయిన్‌ నుంచి రష్యా...
News

భారత్ సాయం కోరిన ఉక్రెయిన్

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్‌ భారత్‌ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించ గల శక్తి భారత్‌కు ఉందని, ఈ నేపథ్యంలో తమకు అండగా నిలవాలని ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పొలిఖా కోరారు. రష్యా-ఉక్రెయిన్‌ విషయంలో ప్రధాని మోదీ జోక్యం...
News

చైనాతో అత్యంత సంక్లిష్టంగా భారత్ సంబంధాలు

భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: చైనాతో భారత సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ అన్నారు. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించవద్దన్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. ద్వైపాక్షిక...
News

ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న రాష్ట్రపతి

విశాఖ‌ప‌ట్నం: సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖలో జరుగుతున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో ప్రయాణిస్తూ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ప్రయాణించే నౌకకు ముందూ.. వెనుక పైలెట్ నౌకలు ప్రయాణిస్తున్నాయి. రాష్ట్రపతికి...
News

కొనసాగుతున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలు

30 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్న పాక్ నౌకాదళ సిబ్బంది న్యూఢిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన 30 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను పాక్‌ తీర గస్తీ దళాలు...
ArticlesNews

శభాష్ రా… భారతీయుడా…

ఈ ప్రపంచంలో ఏ దేశమైనా రెండు వేల సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించిందా? గ్రీకులు, శకులు, హూణులు, కుషాణులు, మొఘలాయిలు, పోర్చుగీసు వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు ఇలా ఎందరో మన దేశంపై దండయాత్రలు చేశారు. పరిపాలన సాగించారు....
News

సీమాంతర ఉగ్రవాదంపై ఉమ్మడి వ్యూహం

క్వాడ్ పిలుపు మెల్‌బోర్న్‌: సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా క్వాడ్(Quadrilateral Security Dialogue) ఖండించింది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను, వాటి అడ్డాలను, మౌలిక సదుపాయాలను, ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించేందుకు సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాలని...
News

అంతర్గత అంశాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సహించం

హిజాబ్ అంశం న్యాయ సమీక్షలో ఉంది విదేశాంగ అధికార ప్రతినిధి బాగ్చి ప్రకటన న్యూఢిల్లీ: భారత అంతర్గత అంశాల్లో బయటి దేశాల ప్రేరేపిత వ్యాఖ్యలు ఆమోదనీయం కాదంటూ ‘హిజాబ్’పై మాట్లాడుతున్న దేశాలకు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. విదేశాల్లో మత స్వేచ్ఛను...
News

అతి ప్రాచీన జైనాథ్ దేవాలయంలో కల్యాణ వేడుకలు

ఆదిలాబాద్‌: జైనథ్‌ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయాన్ని 11, 13వ శతాబ్దంలో జైనుల కాలంలో నిర్మించారని ప్రతీతి. ఉన్నతమైన శిఖరం కలిగి, గొప్ప శిల్పకళతో అలరారుతోంది. చాలా మహిమాన్విత ఆలయం. ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం...
1 17 18 19 20 21 27
Page 19 of 27