archiveINDIA

News

ఆ క్షిప‌ణి మాదే.. పొర‌పాటున పాకిస్తాన్ వైపు వెళ్ళింది..

విచారం వ్య‌క్తం చేసిన భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌ న్యూఢిల్లీ: మెయింటెనెన్స్ సమయంలో భారత్ అనుకోకుండా పాకిస్తాన్‌పైకి క్షిపణిని ప్రయోగించింది. ఈ సంఘటనపై తాము విచారం వ్య‌క్తం చేస్తున్నామ‌ని భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం,...
News

మానవతావాదం ప్ర‌ద‌ర్శించిన భార‌త్‌ను ప్రశంసించిన ఉక్రెయిన్‌ ఎంపీ

కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ జ‌రిపిన దాడిలో నష్టపోయిన వారికి సహాయం చేయడానికి భారతదేశం తీసుకున్న మానవతావాద చర్యలను పిన్న వయస్కుడైన ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు స్వియాటోస్లావ్ యురాష్ ప్రశంసించారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడినందుకు ప్రధాని నరేంద్ర...
News

29 మంది మహిళామణులకు నారీ శక్తి పురస్కారాలు

న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాలకు 29 మంది విశిష్ట వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. మహిళా సాధికారత కోసం ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల కోసం విశేషంగా కృషి...
News

మైనారిటీల హక్కులకు భార‌త్‌లో ముప్పులేదు

ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే ఐక్యరాజ్యసమితి: భారత్ లౌకిక దేశమని, మైనారిటీల హక్కులను కాపాడడం ప్రజాస్వామ్యానికి ఆవశ్యకమైన అంశమని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే అన్నారు. భారతీయ పౌరులందరూ మానవ హక్కులను ఆస్వాదించేలా ప్రజాస్వామ్య...
News

11న భారత్-చైనా మధ్య శాంతి చర్చలు

సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించడమే ఎజెండా న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు ఈ నెల 11న జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మిగిలిన ఘర్షణ ప్రదేశాల వద్ద కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించుకోవడంపై ఈ 15వ విడ‌త‌ చర్చల్లో ప్రధానంగా...
News

విదేశీ విద్యార్థులను తరలించడానికి నిరంతర చర్యలు తీసుకోవాలి

ఐరాసలో కోరిన‌ భారత ప్రతినిధి   న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్​లోని​ పరిస్థితులపై...
News

పాకిస్తానీ విద్యార్థినికి భార‌తీయుడి సాయం!

న్యూఢిల్లీ: భార‌త‌దేశంపై నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్‌పై.. ఇంకా గ‌ట్టిగా చెప్పాలంటే ప్ర‌పంచంలోని ఏ దేశపైనా భార‌త్‌కు ప‌గ లేద‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. రష్యా సైనిక చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ విద్యార్థి, కీవ్‌లోని ఒక పాకిస్తానీ విద్యార్థినికి రొమేనియన్...
News

భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు

ప్ర‌క‌టించిన రష్యా రక్షణ శాఖ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని...
News

యుద్ధ విరమణకు భారత్ ప్రయత్నించాలి

అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన భారత్-రష్యా సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్య న్యూఢిల్లీ: రష్యాతో భారత్, అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు విభిన్నమైనవని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. భారత్‌కు రష్యాతో రక్షణ, భద్రత సంబంధాలతో సహా అనేక విధాలుగా సంబంధాలు...
News

ప్రపంచంలో అంగుళం భూమి కూడా ఆక్రమించని దేశం భారతదేశం

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచంలో మరో దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా ఆక్రమించని ఒకే ఒక్క దేశం ఇండియా అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఢిల్లీ...
1 16 17 18 19 20 27
Page 18 of 27