దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలపై ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష
దేశంలో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా,...