కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ పాటిద్దాం – ప్రధాని మోడీ పిలుపు
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జనం...







