archive#BJP

News

బీజేపీకి ఓటు వేసిందని ముస్లిం మహిళను ఇంటి నుంచి గెంటేశారు!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న ఒక ముస్లిం మహిళ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఓటు వేసింది. ఆ సంగ‌తి త‌న కుటుంబానికి చెప్ప‌డంతో తన పట్ల అసభ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని పేర్కొంది. ఉజ్మాగా గుర్తించిన ఆ మహిళ.. ఆగ్రహంతో అత్తమామలు...
News

బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం!

బంద్‌కు బీజేపీ పిలుపు బోధ‌న్‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అంటూ ఓ వర్గం వారు అభ్యంతరం తెలిపారు. దీంతో...
News

రాజాసింగ్‌పై కేసు కొట్టివేత

భాగ్య‌న‌గ‌రం: బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌పైన వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌ పైన ఉన్న కేసులను దాచి పెట్టారని అప్పట్లో టీఆర్ఎస్ తరుఫున గోశామహాల్ నుంచి పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కేసు వేశారు. 51 కేసులు...
News

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా!

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి హవా స్పష్టంగా కనిపిస్తున్నది. పంజాబ్‌లో మాత్రం ఆప్ అధికారంలోకి రాబోతున్నది. కాంగ్రెస్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో 37 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా అధికారంలో ఉన్న...
News

ఉత్తర ప్రదేశ్‌లో యోగిదే హ‌వా..! ఎగ్జిట్ పోల్స్

ల‌క్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల పోలింగ్‌లో చివరి దశ సోమవారం ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసిన్నట్లయింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. అయితే, వివిధ మీడియా సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో...
News

దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకే పీఎం గతిశక్తి యోజన… పీఎం మోడీ వెల్లడి

దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడంలో పీఎం గతి శక్తి యోజన కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రభుత్వ -ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కావాలని, పెట్టుబడులు పెంచాలని కోరారు. "వివిధ శాఖల వద్ద అన్ని అభివృద్ధి...
News

200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్లు.. తిరస్కరించిన బీజేపీ

రాజస్థాన్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వ బడ్జెట్ ‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ -13ని బహుమతిగా అందించింది. ఒక ఫోన్ ధర దాదాపు 1 లక్షా 20 వేల...
News

త్వ‌ర‌లో ప్రపంచ డ్రోన్ విపణికి భార‌త్ నాయ‌క‌త్వం!

కిసాన్ డ్రోను ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ: డ్రోన్‌ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్‌ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్‌...
News

ఆంధ్రా, కేర‌ళ‌లో ఇద్ద‌రు బీజేపీ నేత‌ల హ‌త్య‌!

విజ‌య‌వాడ‌/తిరువ‌నంత‌పురం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేత‌ల‌పై రోజు రోజుకూ రాజకీయ ప్రత్య‌ర్థుల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌లో ఇద్ద‌రు నాయ‌కులను పొట్ట‌న పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకల...
News

సిక్కు ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యం

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోదీ తన గృహంలో శుక్రవారం సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు సముదాయానికి తన ప్రభుత్వం చేసిన మంచి పనులను గురించి హైలైట్ చేసి చెప్పారు. పంజాబ్ ఎన్నికలకు రెండు రోజుల ముందు...
1 12 13 14 15 16 20
Page 14 of 20