బీజేపీకి ఓటు వేసిందని ముస్లిం మహిళను ఇంటి నుంచి గెంటేశారు!
లక్నో: ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్న ఒక ముస్లిం మహిళ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఓటు వేసింది. ఆ సంగతి తన కుటుంబానికి చెప్పడంతో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది. ఉజ్మాగా గుర్తించిన ఆ మహిళ.. ఆగ్రహంతో అత్తమామలు...









