archive#BJP

News

బీజేపీ నేత అరెస్ట్… పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఢిల్లీలో అరెస్టు చేసి, పంజాబ్ తీసుకెళ్తున్న ఆ రాష్ట్ర పోలీసులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బగ్గాను పంజాబ్ పోలీసులు కిడ్నాప్ చేసినట్టు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు...
News

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కేంద్రం సన్నాహాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్​ కోడ్​(ఉమ్మడి పౌరస్మృతి) అమలుపై మధ్యప్రదేశ్​ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాతి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు....
News

గ్రూప్-1లో ఉర్దూ పరీక్ష వెనుక మహా కుట్ర!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భాగ్య‌న‌గ‌రం: గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్-1 పరీక్షను ఉర్దూలో రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వెనుక మహా కుట్ర దాగి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
News

ఆ 8 రాష్ట్రాల్లోనే పెట్రోల్‌ ధరలెక్కువ – భాజపా

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న భాజపా విపక్ష పార్టీలపై మండిపడుతోంది. విపక్షాలు అధికారంలో...
News

గవర్నర్ అధికారాలకు కోత పెట్టేలా టీఎన్ స‌ర్కార్ నిర్ణయం

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఖండించిన బీజేపీ చెన్నై: విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు(టీఎన్‌) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో...
News

ఖార్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ నేత కిరీట్ సోమయ్యపై శివసేన దాడి

ముంబై: ముంబైలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు కిరీట్ సోమయ్యపై శనివారం శివసేన కార్యకర్తలు రాళ్ళ‌తో దాడి చేశారు. దీంతో ఆయ‌న గాయ‌ప‌డ్డారు. వరుస ట్విటర్ పోస్ట్‌లలో, సోమయ్య ఇలా అన్నాడు, "ఖార్ పోలీస్ స్టేషన్‌పై శివసేన గుండాలు రాళ్ళ వ‌ర్షం...
News

హిందూయిజంపై దాడులను తిప్పికొట్టాలి

బీజేపీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు మంచిర్యాల: సోషల్‌ మీడియాలో హిందూయిజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి పొలసాని మురళీధర్‌రావు పిలుపిచ్చారు. భారత్‌ నీతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని నిర్వహించిన...
News

బుర్ర లేని వారే ప్రధాని మోడీని విమర్శిస్తారు… ప్రముఖ దర్శకుడు భారతీరాజా

చెన్నై: పరిపక్వత లేనివారే ప్రధాని మోడీని విమర్శిస్తారని ప్రముఖ దర్శకుడు భారతీరాజా అన్నారు. చెన్నై, త్యాగరాయనగర్​లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(ఏప్రిల్​ 20) 'ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు- నవ భారత్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన...
News

ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

ఢిల్లీ: ఢిల్లీలోని గాజీపుర్​ ప్రాంతంలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. మృతుడు మయూర్​ విహార్​ జిల్లా యూనిట్​కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వ‌హిస్తున్నాడు. ఇత‌ను జీతూ చౌదరీగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను పోలీసులు...
News

మోడీ పాలనలో మత విద్వేషాలకు చోటులేదు: జేపీ నడ్డా

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వ హయాంలో విద్వేషపూరిత ప్రసంగాలు, మత పరమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు. మనజాతి స్ఫూర్తిపై ప్రతిపక్షాలు ప్రత్యక్ష దాడికి పాల్పడుతున్నాయని, కష్టపడి పనిచేసే పౌరులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన...
1 10 11 12 13 14 20
Page 12 of 20