archive#AP

News

వైభవంగా అయ్యప్పస్వామి పడిపూజ

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా, రాజానగరంలో శివపార్వతుల భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. అక్కడి వినాయకుని గుడి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా 108 సైకత శివలింగాల మధ్య ఆది దంపతుల భారీ సైకత శిల్పాన్ని సుమారు 30 అడుగుల వెడల్పుతో...
News

నంద్యాలలో నేత్రపర్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పథ సంచలన్

నంద్యాల: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్వయం సేవకుల పథ సంచలన్ కార్యక్రమం నంద్యాలలోని ప్రధాన వీధుల మీదుగా నేత్రపర్వంగా జరిగింది. పూర్ణ గణవేష్‌తో ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు. శారీరక, మానసిక క్రమశిక్షణకు మారుపేరైన స్వయం సేవకులు భగవాధ్వజం వెంట,ఘోష్‌కు అనుగుణంగా...
News

సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు సర్వీస్?

న్యూఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు త్వరలో ఆంధ్రాను పలకరించనుంది. ఇప్పటికే ఐదు సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తమ్మీద 400 వరకు వందే భారత్ రైళ్ళు రానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణలో కూడా...
News

అమ్మభాషను మోదీ ప్రోత్సహిస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

నెల్లూరు: అమ్మభాషను ప్రోత్సహించే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ప్రధాని మోదీ 2023లోపు పది లక్షల...
News

మాడుగులలో ఘనంగా భూలోకమాత, భవానీ దీక్షాధారణ

మాడుగుల: ఏపీలోని అనకాపల్లి జిల్లా,మాడుగుల గదబూరు గ్రామంలో పౌర్ణమి పురస్కరించుకుని మంగళవారం గ్రామ దేవత శ్రీ బూలోకమ్మ అమ్మవారి దీక్ష ఘనంగా జరిగింది. గ్రామంలో కొలువు తీరిన బూలోకమ్మ అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. ప్రతి ఏడాది పౌర్ణమి రోజు అమ్మ...
News

75 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో దళితులకు ఇంకా ఏం మేలు జరగాలో చర్చ అవసరం

'సమరసత' సమ్మేళనంలో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ స్వామి విజయవాడ: భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళ నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవాల వేళ దళితులకు ఏం మేలు జరిగింది? ఇంకా వారి సంక్షేమానికి ఏం...
News

11న విశాఖకు ప్రధాని మోదీ రాక

విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రధాని బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ను కలెక్టర్‌...
News

గుడిలో గంట మోగించిన ఎలుగుబంటి..

రొళ్ళ: సత్యసాయి జిల్లా రొళ్ళ మండలం జీరిగెపల్లి గ్రామంలోని ఆలయంలో ఓ ఎలుగుబంటి గంట మోగించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. రాత్రి 9 గంటల సమయంలో రెండు ఎలుగుబంట్లు ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోనికి ప్రవేశించాయి. ఆలయం లోపలికి ప్రవేశించిన...
News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కార్తీక మాసం సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలోని కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర...
News

నందిగామలో ఘనంగా ఏకాదశ రుద్రాభిషేకం

నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ సత్య సాయి బాబా మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదా అధ్యయన విభాగం ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సత్యసాయి వేద విభాగం ఇంచార్జ్...
1 2 3 4 5 21
Page 3 of 21