ఏటిగడ్డ గంగమ్మ విగ్రహం కూలదోసిన దుండగులు
ఏటిగడ్డ గంగమ్మతల్లి విగ్రహాన్ని కొంతమంది దుండగులు కూలదోయడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని శెట్టివారిపల్లెలో జరిగింది. గ్రామంలో తరతరాలుగా హరిజనులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలొ గత ఆదివారం హరిజనులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి...







