చార్ధామ్ యాత్ర దర్శనాలకు హిందూవేతరులు అఫిడవిట్ సమర్పించాలి
ఉత్తరాఖండ్లో ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్రలకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు బద్రీనాథ్ - కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) ఆమోదం తెలిపింది. కేదార్నాథ్, బద్రీనాథ్ సహా కమిటీ పరిధిలోని 45 ఆలయాల్లో సనాతన ధర్మాన్ని అనుసరించని...







